ఇంటర్ ఫలితాల్లో 62.82 శాతం ఉత్తీర్ణత
ఇంటర్మీడియట్ జనరల్ విభాగం ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జోగులాంబ గద్వాల జిల్లా 62.82 శాతంతో 23వ స్థానంలో నిలిచింది.
రాజోలి: ఇంటర్మీడియట్ జనరల్ విభాగం ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జోగులాంబ గద్వాల జిల్లా 62.82 శాతంతో 23వ స్థానంలో నిలిచింది. మొత్తం 2,948 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 1,852 మంది విద్యార్థులు ఉతీర్ణత సాధించారు. జనరల్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 53.48 శాతంతో 21వ స్థానంలో నిలిచింది. 3,257 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 1,742 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్ ద్వితీయ సంవత్సరంలో 72.4 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 634 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 459 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి హృదయ రాజు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గ్రామాల్లో జ్వర సర్వే
[ 26-07-2024]
మండలంలోని గ్రామాల్లో శుక్రవారం వైద్య శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహించారు. -
సుంకేసుల జలాశయం నుంచి 5,865 క్యూసెక్కుల నీటి విడుదల
[ 26-07-2024]
రాజోలి శివారులోని తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేసుల జలాశయం నుంచి శుక్రవారం ఉదయం మూడు గేట్లు తెరిచి 5,865 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం జలాశయానికి అధికారులు విడుదల చేస్తున్నారు. -
నీటి వనరులకు నిధులు
[ 26-07-2024]
పాలమూరులోని నీటి ప్రాజెక్టులకు నిధుల వరద పారింది. అసెంబ్లీలో గురువారం ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి కావాల్సిన నిధుల్ని కేటాయించారు. -
రైతు బీమాపై విస్తృత ప్రచారమేదీ?
[ 26-07-2024]
కష్టకాలంలో రైతు కుటుంబాలకు బాసటగా నిలిచే రైతుబీమాపై అవగాహన కల్పించేందుకు ప్రచారం కొరవడుతోంది. రైతు ఏ కారణంగా మరణించినా కుటుంబం వీధినపడకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని అమలు చేస్తోంది. -
ఊరించి.. ఉసూరుమనిపించి!
[ 26-07-2024]
పిల్లలమర్రి వృక్షాన్ని దగ్గరి నుంచి చూడాలన్న పర్యాటకుల కోరిక తీరటం మరింత ఆలస్యం కానుంది. అటవీ శాఖ అధికారులు జులై మొదటి వారంలోనే ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు. తేదీని కూడా ఖరారు చేశారు. -
ఆబ్కారీలో లీకు వీరులు?
[ 26-07-2024]
రాష్ట్ర వ్యాప్తంగా మత్తు పదార్థాల విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నార్కోటిక్, డ్రగ్ కంట్రోల్, ఎస్టీఎఫ్, డీఆర్ఐ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. -
జాతీయ సాధన సర్వేకు సమాయత్తం
[ 26-07-2024]
విద్యార్థుల విద్యా ప్రమాణాల స్థాయిని తెలుసుకోవడానికి జాతీయస్థాయి సాధన సర్వే (న్యాస్) ఏటా నిర్వహిస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం(2024-25)లో న్యాస్ నిర్వహణకు ఉపాధ్యాయుల్ని సమాయత్తం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. -
ఆత్మనిర్భర్తో చిరు వ్యాపారుల నిబ్బరం
[ 26-07-2024]
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆత్మ నిర్భర్ భారత్ స్వనిధి’ పథకం వీధి వ్యాపారులకు అండగా నిలిచింది. ష్యూరిటీ లేని రుణాలను విడతల వారీగా వీటి మొత్తాలను పెంచుతూ ఆర్థిక ప్రగతికి తోడ్పాటు అందిస్తోంది. -
సాగు ప్రశ్నార్థకం..!
[ 26-07-2024]
చిట్టెం నర్సిరెడ్డి రిజర్వాయరు లోలెవల్ కాలువకు అదును దాటుతున్నా నీరు వదలడం లేదు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైంది. ఆగస్టు నాటికి వరినాట్లు పడాలి. కాగా కుడి లోలెవల్ కాలువ కింద ఇప్పటి వరకూ నీరు వదల్లేదు. -
గజదొంగ అరెస్టు
[ 26-07-2024]
జల్సాలకు అలవాటు పడి వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ యోగేశ్ గౌతం తెలిపారు. -
అనిశా వలలో సర్వేయర్
[ 26-07-2024]
మక్తల్ మండల సర్వేయర్ రూ.9 వేలు లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు పట్టుబడ్డారు. అనిశా డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ కథనం ప్రకారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్