పాలమూరులో ప్రభావం అంతంతే!
శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఎస్పీ అభ్యర్థులు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నడిగడ్డకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ముందుండి నడిపించినా ప్రజలు ఆదరించలేదు.
డిపాజిట్లు కోల్పోయిన బీఎస్పీ అభ్యర్థులు
న్యూస్టుడే, మహబూబ్నగర్ పట్టణం, మహబూబ్నగర్ సాంస్కృతికం : శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఎస్పీ అభ్యర్థులు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నడిగడ్డకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ముందుండి నడిపించినా ప్రజలు ఆదరించలేదు. సిర్పూర్ కాగజ్నగర్ నియోజకవర్గంలో పోటీ చేసిన ఆయన కూడా ఓటమి పాలయ్యారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులను బరిలో నిలబెట్టినా ఎక్కడ కూడా డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. వారికి వేలల్లో మాత్రమే ఓట్లు వచ్చాయి. అధికార భారాసపై వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ పార్టీ 12 నియోజకవర్గాలను దక్కించుకుంది.
అలంపూర్, నాగర్కర్నూల్లో పర్వాలేదు: అలంపూర్ నియోజకవర్గంలో బీఎస్పీ తరఫున పోటీ చేసిన ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ సోదరుడు ప్రసన్నకుమార్కు 6,082 ఓట్లు వచ్చాయి. ఇక్కడ భారాస అభ్యర్థి విజయం సాధించగా, కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. ప్రధాన పార్టీ భాజపాను వెనక్కి నెట్టి బీఎస్పీ మూడో స్థానంలో నిలిచింది. డిపాజిట్ మాత్రం దక్కలేదు. ఇక్కడ భాజపాకు 4,630 ఓట్లు వచ్చాయి. నాగర్కర్నూల్ నియోజకవర్గంలో పోటీ చేసిన బీఎస్పీ అభ్యర్థి కొత్తపల్లి కుమార్ 4,914 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో భాజపా పోటీలో లేదు. ఇక్కడ జనసేనకు 1,955, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితికి 2,172 ఓట్లు వచ్చాయి. మిగతా చోట్ల బీఎస్పీ తక్కువ ఓట్లే వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదాయం పెరిగినా వెనకంజే!
[ 27-07-2024]
తలసరి ఆదాయంలో మహబూబ్నగర్ జిల్లా గతేడాది రాష్ట్రంలో 7వ స్థానంలో ఉండగా ఈ సారి 9వ స్థానానికి పరిమితమైంది. -
తగ్గుతున్న విద్యుదుత్పత్తి
[ 27-07-2024]
కృష్ణానదిలో వరద ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రవాహం పెరగడం జూరాల ఎగువ, దిగువ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ప్రతిబంధకంగా మారుతోంది. -
పరారీలో కీలక నిందితుడు
[ 27-07-2024]
నడిగడ్డ ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాలతో కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో మొదటిసారి నార్కోటిక్స్ దాడులు నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది. -
కృష్ణాలో పెరుగుతున్న నీటిమట్టం
[ 27-07-2024]
కృష్ణానదిలో రోజురోజుకు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి 862 అడుగుల మేర నీళ్ల నిల్వ ఉంది. -
అడవి జంతువు మాంసాన్ని విక్రయించే యత్నం
[ 27-07-2024]
అడవి జంతువును హతమార్చి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు శిక్షణ రేంజ్ అధికారి (ఐఎఫ్ఎస్) సుశాంత్ బోబ్డె తెలిపారు. -
అతివలకు బీమా..అవగాహనతోనే ధీమా
[ 27-07-2024]
‘మహిళా శక్తి’ పేరుతో ప్రత్యేక రుణాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం, అతివల కోసం బీమా పథకాలను సైతం అమల్లోకి తెచ్చింది. -
కృష్ణా నదిలో గుర్రంగడ్డ
[ 27-07-2024]
రెండు వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం.. వెయ్యికిపైగా ఎకరాల్లో పంటల సాగు.. వెయ్యి మంది జనాభా.. 60 మంది విద్యార్థులు.. నలు వైపులా కృష్ణా నది.. ఇదీ గుర్రంగడ్డ ప్రత్యేకత. -
నగల దుకాణంలో చోరీ
[ 27-07-2024]
షట్టర్లను ధ్వంసం చేసి నగల దుకాణంలో చోరీ చేసిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట