లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు.
నాయకులతో కలిసి నినాదాలు చేస్తున్న ఎమ్మెల్యే మాణిక్రావు
జహీరాబాద్ అర్బన్, న్యూస్టుడే: అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. జహీరాబాద్ మండలం హుగ్గెల్లి, రాయిపల్లి(డి), డిడ్గి, కొత్తూర్(బి) గ్రామాల్లో బుధవారం భారాస అభ్యర్థి గాలి అనిల్కుమార్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. జపార్టీ పటిష్టతకు పనిచేసే నాయకులు, కార్యకర్తలకు అన్నివేళల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తట్టు నారాయణ, మహిళా అధ్యక్షురాలు సరస్వతీరెడ్డి, నాయకులు గుండప్ప, పెంటారెడ్డి, మశ్చిందర్ తదితరులు ఉన్నారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరు గ్యారంటీలకు ‘భట్టి’ భరోసా
[ 26-07-2024]
ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుకు గట్టి భరోసా ఇచ్చింది. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. అతివలకు అండగా నిలవనుంది. పేదలకు సొంతగూడు కల్పించేలా నిధులు కేటాయించింది. -
పథకాలకు ‘భట్టి’ పద్దు.. సంక్షేమ పొద్దు
[ 26-07-2024]
ఆరు గ్యారంటీలు.. ఇచ్చిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించింది. ప్రజాపాలన, ప్రగతికి పెద్దపీట వేసింది. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి తొలి పద్దు.. -
సంక్షేమ పథం.. హలధారికి అందలం
[ 26-07-2024]
అన్నదాతలు మురిసేలా.. మహిళా సాధికారతకు బాటలు పడేలా.. యువత ఉపాధికి అవకాశాలు మెరుగయ్యేలా.. బడ్జెట్లో అన్ని అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారని జిల్లాప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
బడ్జెట్పై నేతల స్పందన..
[ 26-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఆరు గ్యారంటీల ఊసే లేదని భాజపా జిల్లా అధ్యక్షురాలు సి.గోదావరి అంజిరెడ్డి విమర్శించారు. జిల్లా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొంటూ సంగారెడ్డి పట్టణ ప్రధాన రహదారిపై రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. -
ఆగస్టులో ఆటలకు సై
[ 26-07-2024]
విద్యార్థి దశ నుంచే ఆటలపై ఆసక్తి పెంచేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్జీఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) పోటీలు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. -
చేదోడుగా ఉంటారనుకుంటే.. చేజారిపోయారా
[ 26-07-2024]
వారంతా ఇరవై ఏళ్లకు పైబడిన యువకులు. విధులకు వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. ఎదిగిన బిడ్డలు కుటుంబాలకు చేదోడుగా ఉంటారని భావించిన తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగిల్చారు. -
సంచికి దూరం.. సృజనాత్మకతకు దోహదం
[ 26-07-2024]
చదువు భారంగా మారొద్దు.. భావితరానికి బాటలు వేయాలి. కిలోల కొద్దీ బరువుతో కూడిన సంచులు.. విద్యార్థిని ఒకింత ఆందోళనకు గురిచేస్తుంటాయి. శారీరక ఎదుగుదలపై కొంత ప్రభావం చూపుతుంది. -
తప్పుడు పత్రాలు సృష్టించిన ఆరుగురిపై కేసు
[ 26-07-2024]
తప్పుడు పత్రాలు సృష్టించి స్థలాన్ని కాజేయాలని చూసిన ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సిద్దిపేట వన్టౌన్ సీఐ లక్ష్మీబాబు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. -
విధులకు వెళుతూ అనంతలోకాలకు..
[ 26-07-2024]
ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంది మండలం తున్కిల్లతండా శివారులో సంగారెడ్డి-నాందేడ్ జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది. -
రైలు ప్రయాణికుడికి తప్పిన ప్రాణాపాయం
[ 26-07-2024]
కదులుతున్న రైల్లోకి పరుగెత్తుతూ ఎక్కబోయి పట్టు తప్పి దానికింద పడిపోబోయాడు ఓ ప్రయాణికుడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న రైల్వే రక్షణ దళం పోలీసు వెంటనే స్పందించి అతడిని రక్షించి ఆపద్బాంధవుడిగా మారాడు. -
స్వామి సరే.. అమ్మవార్ల మాటేమిటి!
[ 26-07-2024]
భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న కొమురవెల్లి మల్లన్న గర్భగుడిలో స్వామికి ఇరువైపులా బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలు కొలువై ఉన్నారు. ఏటా రూ.18 కోట్లకు పైగా వార్షిక ఆదాయం సమకూరుతోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
-
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
-
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
-
ఎన్టీఆర్కు ఒక్క సెకను.. నాకు 10 రోజులు: జాన్వీకపూర్
-
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
-
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్