logo

ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

వచ్చే విద్యా సంవత్సరానికి కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో ఆరో తరగతి, ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్థానిక పాఠశాల ప్రత్యేక అధికారిణి కవిత ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 28 May 2024 01:01 IST

మెదక్‌: వచ్చే విద్యా సంవత్సరానికి కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో ఆరో తరగతి, ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్థానిక పాఠశాల ప్రత్యేక అధికారిణి కవిత ఒక ప్రకటనలో తెలిపారు. ఆరో తరగతిలో 40 సీట్లు, ఇంటర్‌ ప్రథమ ఎంపీసీలో 40, బైపీసీలో 40 సీట్లు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు పాఠశాలలు సంప్రదించాలని సూచించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని