విభిన్న ఆలోచనలకు వేదిక
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు యూఎన్వో ఆశయాలకు అనుగుణంగా ఉన్నాయా.. ఎలాంటి ఫలితాలు వచ్చాయనే విషయాలపై దేశంలోని ఆయా కళాశాలలు, యూనివర్సిటీల్లో సెమినార్లు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్ర, శనివారాల్లో మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘రాజ్యం-సంక్షేమ పథకాలు, సంతులిత అభివృద్ధి లక్ష్యాలు’ అనే అంశంపై రాజనీతి శాస్త్రం సెమినార్ను నిర్వహించనున్నారు.
నేడు, రేపు జాతీయ సెమినార్
మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల
మెదక్ టౌన్, న్యూస్టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు యూఎన్వో ఆశయాలకు అనుగుణంగా ఉన్నాయా.. ఎలాంటి ఫలితాలు వచ్చాయనే విషయాలపై దేశంలోని ఆయా కళాశాలలు, యూనివర్సిటీల్లో సెమినార్లు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్ర, శనివారాల్లో మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘రాజ్యం-సంక్షేమ పథకాలు, సంతులిత అభివృద్ధి లక్ష్యాలు’ అనే అంశంపై రాజనీతి శాస్త్రం సెమినార్ను నిర్వహించనున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ ఆధ్వర్యంలో జరగనుంది. దీనికి సంబంధించి బ్రోచర్స్ను ఇటీవలే ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు ఆవిష్కరించారు. దీనిపై ‘న్యూస్టుడే’ కథనం.
45 ఏళ్ల చరిత్రలో రెండోది..
కళాశాలకు 45 ఏళ్ల చరిత్ర ఉంది.17 గ్రూపులు ఉన్నాయి. 1522 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్తో పాటు టాస్క్, క్యాంపస్ ఎంపికలు తదితర అంశాలతో పాటు ఇటీవల న్యాక్ గుర్తింపు సైతం సాధించింది. 2017 ఫిబ్రవరి 3, 4 తేదిల్లో చరిత్రకు సంబంధించిన జాతీయ స్థాయి సెమినార్ను నిర్వహించగా, నేడు, రేపు జరిగేది రెండోది కావడం విశేషం. నిర్వహణ కమిటీ అధ్యక్షుడిగా ప్రిన్సిపల్ డాక్టర్ హుస్సేన్ వ్యవహరించనున్నారు.
కలిగే ప్రయోజనాలు..
- దేశ వ్యాప్తంగా కళాశాలకు గుర్తింపు వస్తుంది.
- అన్ని ప్రాంతాలకు చెందిన వ్యక్తుల విభిన్న ఆలోచనలను పంచుకునే అవకాశం ఉంది.
- కళాశాల విద్యార్థుల్లో పరిశోధన, భాషా, అధ్యయన నైపుణ్యాలు, ప్రశ్నించే తత్వం, కొత్తవారితో సంబంధాలు పెరుగుతాయి.
చక్కటి అవకాశం..
- సెమినార్లో పాల్గొనే వారు పీజీ, పీహెచ్డీ చేస్తున్న విద్యార్థులు కావడంతో కచ్చితంగా రెండు పరిశోధన పత్రాలు ప్రదర్శించి ప్రచురించాలి. ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి ప్రచురించే అవకాశం ఉండడంతో మంచి గుర్తింపు వస్తుంది.
- ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన 103 సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అందుకు సంబంధించిన అంశాలపై ప్రదర్శన ఇవ్వనున్నారు.
కళాశాలకు ప్రత్యేక గుర్తింపు
డాక్టర్ హుస్సేన్, ప్రిన్సిపల్
సెమినార్లో పాల్గొన్న విద్యార్థులకు మంచి గుర్తింపు వస్తుంది. ప్రశంసా పత్రాలు అందజేస్తారు. ఇప్పటి వరకు మొత్తం 150 దరఖాస్తులు వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?