సాగు లెక్క.. ఇక పక్కా..
పంటల సాగు పక్కాగా తేలింది. రైతులు జిల్లాలో ఎంత మేర సాగు చేశారో తెలియక వ్యవసాయాధికారులు ఇబ్బందులు పడుతుండేవారు.
అంతర్జాలంలో వివరాల నమోదు
న్యూస్టుడే, చేగుంట: పంటల సాగు పక్కాగా తేలింది. రైతులు జిల్లాలో ఎంత మేర సాగు చేశారో తెలియక వ్యవసాయాధికారులు ఇబ్బందులు పడుతుండేవారు. దీనిని అధిగమించేందుకు ఈ సీజన్లో పంటల వివరాలకు సంబంధించి గణన పూర్తిచేశారు. అంతేకాదు ఆన్లైన్లో పొందుపర్చారు. యాసంగిలో ఏ రైతు ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఎలాంటి పంట వేశారు.. ఆ భూమి సర్వే నంబరు, రైతు పేరు, ఊరుపేరు, చరవాణి నంబరు తదితర వివరాలతో కూడిన గణన చేపట్టారు. గతంలో రైతులు చెప్పిన వాటినే నమోదు చేసుకునేవారు. కానీ ఈ సీజన్లో నేరుగా పంట వద్దకు వెళ్లి చూస్తేనే సర్వే నంబరుతో సహా కచ్చితమైన వివరాలు నమోదయ్యాయి.
ఇబ్బంది లేకుండా.. సాగు వివరాలు ఆన్లైన్లో సరిగా లేక కొనుగోళ్ల సమయంలో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి సమయంలో నిజమైన రైతులకు అన్యాయం జరుగుతోంది. ఇందుకోసం వ్యవసాయశాఖ, రెవెన్యూశాఖ అధికారుల వద్దకు రైతులు వెళ్లి తిరిగి ధ్రువీకరణ పత్రాలు తీసుకురావడం, అప్పటివరకు ఆలస్యం కావటం, వర్షాలు కురిస్తే పంటలు పాడవడం వంటివి సంఘటనలు ప్రతీ సీజన్లో చోటుచేసుకుంటున్నాయి.
నేరుగా అన్నదాతలకు.. రైతు యూనిట్గా పంటల గణన చేపట్టారు. రైతు ఖాతాను తెరవగానే ఆయనది ఏ గ్రామం, ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగు చేశారనే వివరాలన్నీ తెరపై కనిపిస్తాయి. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు వేగంగా జరిగిపోతాయి. అంతేకాకుండా దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందుతారు. ప్రసుత్తం మెదక్ జిల్లాలో 76 క్లస్టర్లలో వ్యవసాయ భూములు 3,97,480 ఎకరాలు ఉన్నాయి. రైతులు 2,21,623 మంది ఉండగా2,73,128 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి.
కర్షకుల మేలు కోసమే: గోవింద్, డీఏవో, మెదక్
కర్షకుల మేలు కోసమే గణన చేపట్టాం. వివరాలు ఆన్లైన్లో పొందుపర్చాం. దీంతో పంటల కొనుగోళ్ల సమయంలో ఎవరికి ఇబ్బందులుండవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?