భువనగిరిలో భారాస ఎన్నికల ప్రచారం
శాసన మండలి ఎన్నికల్లో భాగంగా పట్టణంలోని పలు వార్డులలో మాజీ ఛైర్ పర్సన్ ఎన్నబోయిన అంజనేయులు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు.
భువనగిరి: శాసన మండలి ఎన్నికల్లో భాగంగా పట్టణంలోని పలు వార్డులలో మాజీ ఛైర్ పర్సన్ ఎన్నబోయిన అంజనేయులు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. భారాస అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో భారాస పట్టణ అధ్యక్షుడు, 5వ వార్డ్ కౌన్సిలర్ ఆబోతుల కిరణ్ కుమార్, నాయకులు బబ్లూ, ఇస్మాయిల్, చల్లగురుగుల రఘుబాబు, బర్రె రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాన్న గెలిచాడు..!
[ 16-06-2024]
అమ్మ జన్మనిస్తే.. నాన్న కంటికి రెప్పలా కాపాడుతూ.. ప్రపంచాన్నీ పరిచయం చేస్తాడు. నాన్నా.. నిరక్షరాస్యుడే. పిల్లలు విద్యావంతులు కావాలన్నది ఆయన కల. చదివింది కొంతే.. వారసులు.. ఉన్నతోద్యోగం చేయాలన్నది తన ఆశయం. -
కౌలు రైతుల గుర్తింపునకు కసరత్తు
[ 16-06-2024]
‘‘ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఈ వానాకాలం సీజన్ నుంచి కౌలు రైతులకూ రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. -
దర్వేశిపురంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
[ 16-06-2024]
భక్తుల పాలిట కొంగుబంగారమై విరాజిల్లుతున్న దర్వేశిపురంలోని రేణుక ఎల్లమ్మ 22వ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. -
నల్గొండ, సూర్యాపేట కలెక్టర్ల బదిలీ
[ 16-06-2024]
నల్గొండ, సూర్యాపేట కలెక్టర్లు దాసరి హరిచందన, ఎస్.వెంకటరావు బదిలీ అయ్యారు. కొత్త కలెక్టర్లుగా నారాయణరెడ్డి, తేజస్ నందలాల్ పవార్ నియమితులయ్యారు. -
హత్య కేసులో ఏడుగురి అరెస్టు
[ 16-06-2024]
ఓ వ్యక్తి ఆర్థికంగా స్థిరపడాలనే దురాశతో మరో ఐదురుగురితో కలిసి బావమరిదిని హత్య చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులకు దొరికి అంతా జైలు పాలయ్యారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
[ 16-06-2024]
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో భారీ చోరీ జరిగింది. బాధితుల వివరాల మేరకు... గ్రామానికి చెందిన సిద్దిపేట వెంకట్రెడ్డి, భార్య కవిత, కుమారుడు కలిసి ఇంటికి తాళం వేసి శనివారం ఉదయం వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. -
బార్న్ గుడ్లగూబ ప్రత్యక్షం
[ 16-06-2024]
మండలంలోని గుడిమల్కాపురంలో అరుదుగా కనిపించే బార్న్ గుడ్లగూబ శనివారం ప్రత్యక్షమైంది. గ్రామ పరిధిలో ఒక చెట్టుపై ఈ గుడ్లగూబ వాలగా.. కోతులు దాన్ని వెంటాడాయి. -
సర్కారు బడులను ఆదర్శ పాఠశాలలుగా మారుస్తాం
[ 16-06-2024]
రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలను రెసిడెన్షియల్ పాఠశాలలుగా మారుస్తామని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. -
భారీ స్థాయిలో గంజాయి నిందితుల పట్టివేత
[ 16-06-2024]
భారీ స్థాయిలో నిషేధిత గంజాయిని కోదాడ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్న ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. -
ఉపాధ్యాయుల కల.. నెరవేరిన వేళ
[ 16-06-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో పదోన్నతులతో ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఎట్టకేలకు భర్తీ అయ్యాయి. సుదీర్ఘకాలంగా పాఠశాల సహాయకుల(ఎస్ఏ) కల సాకారమైంది. -
తల్లిదండ్రుల పోషణ బాధ్యత సంతానానిదే: ఆర్డీవో
[ 16-06-2024]
తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత వారి సంతానానిదేనని చౌటుప్పల్ డివిజన్ తల్లిదండ్రుల, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం ట్రైబ్యునల్ ఛైర్మన్, ఆర్డీవో వి.శేఖర్రెడ్డి తెలిపారు.