నేతన్నల్లో చిగురిస్తున్న ఆశలు
చేనేత, మరమగ్గాల, ఉన్ని పారిశ్రామిక సహకార సంఘాల పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించి పదేళ్లవుతుంది. ఈ సంఘాల పదవీకాలం అయిదేళ్లే.
మగ్గం నేస్తున్న చేనేత కార్మికుడు
చౌటుప్పల్, న్యూస్టుడే: చేనేత, మరమగ్గాల, ఉన్ని పారిశ్రామిక సహకార సంఘాల పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించి పదేళ్లవుతుంది. ఈ సంఘాల పదవీకాలం అయిదేళ్లే. గడువు ముగిసినా ఎన్నికలు నిర్వహించకుండా ప్రతి ఆర్నెల్లకోసారి చొప్పున ఇప్పటికి అయిదేళ్లుగా ప్రభుత్వం పొడిగిస్తూ వస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున ఈసారి ఎన్నికలు నిర్వహిస్తారని, నూతన పాలకవర్గాలు ఎన్నిక చేసి సహకార సంఘాలకు జీవం పోస్తారని చేనేత కార్మికులు ఆశిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా చేనేత, సిల్క్, ఉన్ని, మరమగ్గాల సహకార సంఘాలు 375 వరకున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 85 సంఘాలున్నాయి. ఈ సహకార సంఘాల పాలకవర్గాలకు 2013 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించారు. వారి అయిదేళ్ల పదవీకాలం 2018 ఫిబ్రవరి 9తో ముగిసింది. ఎన్నికలు నిర్వహించాలంటే నలభై రోజుల ముందుగా ఈ నెలాఖరులో నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. 2018లోనే అన్ని చేనేత సహకార సంఘాల్లో ఓటు హక్కుకు అర్హత ఉన్న చేనేత పారిశ్రామికుల జాబితాలను చేనేత, జౌళి సిద్ధం చేయించింది. ‘ఒక్కరి కోసం అందరు- అందరి కోసం ఒక్కరు’ అనే సహకార స్ఫూర్తితో నెలకొల్పిన ఈ సహకార సంఘాలకు సమర్ధ, పట్టుదల, అంకితభావం, దార్శనికత గల పాలకవర్గాలను ఎన్నిక చేసుకునే అవకాశాన్ని కల్పించాలని చేనేత కార్మికులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేంద్రీయ విద్యాలయంలో వృక్షోత్సవం
[ 27-07-2024]
కేంద్రీయ విద్యాలయ భువనగిరి పాఠశాలలో శిక్షా సప్తహ సందర్భంగా "ఏక్ పెడ్ మాకా కే నామ్" వృక్షారోపణ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. -
అబ్దుల్ కలాం సేవలు మరువలేనివి
[ 27-07-2024]
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతిని భాజపా మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద నిర్వహించారు. -
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ జిల్లాలో పర్యటన
[ 27-07-2024]
తెలంగాణా రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల, తెగల కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటేశం శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. -
అటవీశాఖ అధికారులకు నెమలిని అప్పగించిన స్థానికులు
[ 27-07-2024]
పట్టణంలోని కిసాన్ నగర్ పార్కులో నెమలిని కోతులు వెంబడించి దాడి చేశాయి. -
వైకుంఠ రథాన్ని ప్రారంభించిన భాజపా నేత
[ 27-07-2024]
కౌన్సిలర్ కవిత నరసింహా చారి తన కూతురు జనగాం భావన జ్ఞాపకార్ధంగా వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేశారు. -
100/100
[ 27-07-2024]
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో భాగంగా జాబ్కార్డుదారులకు నూరు రోజుల పనిదినాలు కల్పించడంలో యాదాద్రి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
హద్దులు చెరిపి.. ఆక్రమించి..!
[ 27-07-2024]
నకిరేకల్ శివారులో 124 కి.మీ వద్ద ఏఎంఆర్పీ ప్రధాన కాల్వ భూమి హద్దురాళ్లను తొలగించి గట్టువెంట పడేశారు. భూమిని ఆక్రమించి సాగుచేసుకుంటున్నారు. -
చెత్తకుప్పలు.. రోగాలతో తిప్పలు
[ 27-07-2024]
పురపాలికల్లో రహదారుల పక్కనే చెత్తాచెదారం దర్శనమిస్తోంది. ఇంటింటా చెత్త సేకరణకు సిబ్బంది ప్రతి వీధిలో వాహనంతో పర్యటించి సేకరణ చేపట్టాల్సి ఉన్నా.. పూర్తిస్థాయిలో సేకరణ జరగడం లేదు. -
బంతే..భవిష్యత్తుగా..!
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్ క్రీడా సంగ్రామం మొదలైంది. ఈ పోటీల్లో మన దేశం నుంచి 117 మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారు. -
నెలకో తీరు.. హుషారు
[ 27-07-2024]
చిన్నతనం నుంచే పిల్లల్లో మానసిక, శారీరక చురుకుదనం ఉండాలని తల్లిదండ్రులు తపన పడుతుంటారు. రకరకాల తినుబండారాలు, రంగుల బొమ్మలు చేతికిచ్చినా.. ఏదో తెలియని వెలితి వారి మనసును తొలిచేస్తుంటుంది. ఆ వెలితిని ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో పూడ్పించేసుకోవచ్చు. ఇక్కడ చిన్నారుల అభిరుచికి తగ్గట్టుగానే నిత్యం పోషకాహారం అందిస్తారు. ఆడిస్తారు. పాడిస్తారు. -
చేపా.. చేపా... చెరువుకు దూరమేనా..?
[ 27-07-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావటం లేదు. మత్స్యకారుల జీవనోపాధి కోసం గత సర్కారు ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. -
బావిలోకి దిగి ఊపిరాడక మృతి
[ 27-07-2024]
బావిలోకి మోటారు మరమ్మతుల కోసం దిగిన రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో చోటు చేసుకుంది. -
స్వామి కల్యాణం.. అమ్మవారి ఊంజల్ సేవోత్సవం
[ 27-07-2024]
యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో ఆషాఢమాసం మూడో శుక్రవారం స్వామి, అమ్మవార్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఆచారంగా జరిగాయి. -
గోదావరి.. @ గోపీడాన్
[ 27-07-2024]
అమ్మాయిలు కేవలం వంటింటికే పరిమితమయ్యే రోజులు కావివి. అన్నింట్లో సగం, ఆకాశంలో..అవకాశాల్లో సగం అనే నినాదంతో ముందుకెళ్తున్న కాలం ఇది. -
వనాలపై దృష్టి.. సంపద సృష్టి
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రకృతి సంపద వనాలు లక్ష్యాలకు చేరువలో ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు సంపదను సృష్టించాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేయడానికి సంకల్పించారు. -
బస్తీ.. సైకిల్పై గస్తీ..!
[ 27-07-2024]
గతంలో పోలీస్ కానిస్టేబుళ్లు సైకిళ్లపైనే గస్తీ తిరిగే వారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా దశాబ్దాల నుంచి ద్విచక్రవాహనాలపై తిరుగుతున్నారు.. -
ఏ వీధి చూసినా.. భౌ..భౌ..
[ 27-07-2024]
నాలుగు నెలల క్రితం పహాడీనగర్లో ద్విచక్రవాహనంపై పిల్లలను స్కూల్కు దింపేందుకు వెళ్తున్న వ్యక్తిని కుక్కల గుంపు వెంబడించంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్