logo

యాదాద్రి ఆలయంలో హుండీ లెక్కింపు

యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం ఆలయ హుండీల సొత్తు లెక్కింపును చేపట్టారు.

Updated : 07 Dec 2023 20:18 IST

యాదగిరిగుట్ట: యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం ఆలయ హుండీల సొత్తు లెక్కింపును చేపట్టారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉన్న హుండీల్లో భక్తులు సమర్పించిన నగదు, నగల కానుకల లెక్కింపు పర్వాన్ని చేపట్టారు. ఆలయ ఈవో గీత, ధర్మకర్త నరసింహమూర్తి పర్యవేక్షణలో ఈ లెక్కింపు కొనసాగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని