logo

పీఎస్‌ఆర్‌ పార్టీలో చేరికలు

కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్‌కు మద్దతుగా 33వ వార్డుకు చెందిన జనసేన నేతలు పీఎస్ఆర్ పార్టీలో చేరారు.

Published : 13 Apr 2024 19:10 IST

కావలి: కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్‌కు మద్దతుగా 33వ వార్డుకు చెందిన జనసేన నేతలు పీఎస్ఆర్ పార్టీలో చేరారు. పసుపులేటి సుగుణమ్మ వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నిస్వార్ధంగా రాజకీయాల్లోకి వచ్చి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పసుపులేటి దంపతులకు తమ మద్దతు ఉంటుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని