ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. డ్రైవర్ మృతి
దగదర్తి మండలం సున్నపుబట్టి ప్రాంతంలో జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.
కావలి: దగదర్తి మండలం సున్నపుబట్టి ప్రాంతంలో జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మృతి చెందాడు. మరో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి చెన్నై వైపునకు వెళ్తున్న స్లీపర్ కోచ్ ట్రావెల్స్ బస్సు దగదర్తి మండలం సున్నంబట్టి ప్రాంతంలో జాతీయ రహదారిపై అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం కావలి వైపు వస్తున్న లారీని ఢీకొట్టడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ శ్రీను అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను 108 వాహనంలో నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రులకు శాఖలు.. సమగ్రాభివృద్ధిపై ఆశలు
[ 15-06-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో తెదేపా కూటమిని గెలిపించిన ప్రజలు.. జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు -
సిమెంట్ మాయంపై మరోసారి విచారణ
[ 15-06-2024]
సంగంలో నిర్మాణశాఖ సిమెంట్ బస్తాల మాయంపై శుక్రవారం మరోసారి విచారణ జరిపారు. -
‘గాంధీకి థ్యాంక్స్’ నేడు
[ 15-06-2024]
నెల్లూరు నగరంలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి గాంధీబొమ్మ కూడలి వరకు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ‘గాంధీకి థ్యాంక్స్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
[ 15-06-2024]
జిల్లాలో వేర్వేరు చోట్ల శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. సంగం మండలం దువ్వూరు వద్ద నెల్లూరు ముంబయి జాతీయ రహదారిపై శుక్రవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా ఓ బాలిక కాలు విరిగింది -
తెల్లరాయి అక్రమ రవాణా.. టిప్పర్ స్వాధీనం
[ 15-06-2024]
కోటితీర్థంలోని కోటీశ్వర స్వామి ఆలయ మాన్యం భూముల నుంచి తెల్లరాయి ని అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ను పోలీసులు, రెవెన్యూ సిబ్బంది శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంజినీరింగ్ ప్రవేశాలకు వేళాయె
[ 15-06-2024]
ఇంటర్మీడియట్ తరువాత ఇంజినీరింగ్లో ఎంచుకొనే కోర్సులతో విద్యార్థి జీవితం మలుపు తిరుగుతోంది. -
సంక్షోభంలో ఆక్వా రంగం
[ 15-06-2024]
రాష్ట్రంలోనే అత్యధిక విస్తీర్ణంలో జిల్లాలో సాగు చేసే ఆక్వా నేడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది... గత వైకాపా ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీలు ఒక ధరకు ఇస్తామని చెప్పి.. వివిధ అదనపు ఛార్జీల భారం మోపింది. -
వివాహితపై మాజీ వాలంటీరు దాడి
[ 15-06-2024]
వివాహితపై మాజీ వాలంటీరు కత్తితో దాడి చేసిన సంఘటన దగదర్తి మండలంలో శుక్రవారం జరిగింది. దుస్తులు ఉతికేందుకు తండ్రితో కలసి కాలువ ఒడ్డుకు వెళ్లిన ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. -
సంపద సృష్టి జరిగేనా?
[ 15-06-2024]
గత తెదేపా ప్రభుత్వం సంపద సృష్టించడానికి ఏర్పాటు చేసిన చెత్త సంపద కేంద్రాలు వైకాపా ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురయ్యాయి. -
ఎమ్మెల్యేను కలిసిన ఎన్జీవో ఉద్యోగులు
[ 15-06-2024]
ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ను వింజమూరు మండలం బొమ్మరాజుచెరువు వద్ద తెదేపా క్యాంపు కార్యాలయంలో శుక్రవారం తాలుకా ఎన్జీవో యూనిట్ అధ్యక్షుడు బొమ్మతట్టు శ్రీహరి, ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తాడేపల్లిలో రహదారి వివాదం.. ఘోర పరాభవం తర్వాత కూడా మారని జగన్ తీరు
-
ఎన్టీఆర్ భవన్కు చంద్రబాబు.. శ్రేణుల ఘనస్వాగతం
-
లోయలో పడిన టెంపో.. 10 మంది మృతి
-
దయచేసి దిల్లీకి నీరు విడుదల చేయండి: ఆప్ నేత ఆతిశీ
-
త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: ఏపీ మంత్రి రాంప్రసాద్రెడ్డి
-
ఇకపై పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు: విద్యాశాఖ మంత్రి లోకేశ్