logo

గురుకులాల్లో మిగిలిన సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌

జిల్లాలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో మిగిలిన సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు గురుకులాల జిల్లా సమన్వయకర్త టి.హేమలత శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Published : 26 May 2024 02:56 IST

నెల్లూరు (విద్య), న్యూస్‌టుడే : జిల్లాలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో మిగిలిన సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు గురుకులాల జిల్లా సమన్వయకర్త టి.హేమలత శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బోగోలు గురుకులంలో అయిదో తరగతికి ఈ నెల 29వ తేదీ, కండలేరులోని గురుకులంలో జూనియర్‌ ఇంటర్‌కు ఈ నెల 31వ తేదీ మెరిట్‌ ప్రకారం కౌన్సెలింగ్‌ ఉంటుందని వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని