logo

బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!

చంద్రబాబు సీఎం అయ్యే వరకు చెప్పులు వేసుకోనని దగదర్తి మండలంలోని కాట్రాయపాడుకు చెందిన తాళ్లూరు సుధాకర్‌నాయుడు ప్రతిన బూనారు.

Published : 20 Apr 2024 07:30 IST

సుధాకర్‌నాయుడు

కావలి, న్యూస్‌టుడే: చంద్రబాబు సీఎం అయ్యే వరకు చెప్పులు వేసుకోనని దగదర్తి మండలంలోని కాట్రాయపాడుకు చెందిన తాళ్లూరు సుధాకర్‌నాయుడు ప్రతిన బూనారు. ఈమేరకు అయిదేళ్లుగా ధరించడం లేదు. మండే ఎండల్లోనూ పాదరక్షలు లేకుండా ఎక్కడికైనా వెళుతున్నారు. వైకాపా పాలనలో తప్పుడు కేసుల్లో ఇరుక్కున్నట్లు ఆరోపించారు. శుక్రవారం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థ్ధిగా దగుమాటి కృష్ణారెడ్డి నామినేషన్‌ వేస్తున్న సందర్భంగా పట్టణానికి వచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు