logo

విద్యుత్ సరఫరాలో అంతరాయం

మండలంలోని రుద్రూర్, రాయకూర్ సబ్‌స్టేషన్లలో మరమ్మతు పనుల్లో భాగంగా  శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని

Published : 13 Apr 2024 11:35 IST

రుద్రూర్: మండలంలోని రుద్రూర్, రాయకూర్ సబ్‌స్టేషన్లలో మరమ్మతు పనుల్లో భాగంగా  శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆ శాఖ ఏఈ శ్రీనివాస్ పేర్కొన్నారు.  మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరమ్మతు పనులు చేపట్టనున్నారు. ఈ సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని మండలంలోని వినియోగదారులు గమనించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు