గజలక్ష్మీ అవతారంలో దర్శనం
గంజాం జిల్లాలోని సుప్రసిద్ధ తరాతరిణి శక్తిపీఠంలో రెండో మంగళవారం చైత్రయాత్రకు భక్తులు పోటెత్తారు. వేకువన విశేష పూజల అనంతరం దర్శనానికి భక్తుల్ని అనుమతించారు.
దేవతామూర్తులకు అలంకరణ
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: గంజాం జిల్లాలోని సుప్రసిద్ధ తరాతరిణి శక్తిపీఠంలో రెండో మంగళవారం చైత్రయాత్రకు భక్తులు పోటెత్తారు. వేకువన విశేష పూజల అనంతరం దర్శనానికి భక్తుల్ని అనుమతించారు. దేవతామూర్తుల్ని గజలక్ష్మీ అవతారంతో అలంకరించామని శక్తిపీఠం కార్యనిర్వహణాధికారి (ఈఓ) తిరుమల కుమార్ రెడ్డి ‘న్యూస్టుడే’కు చెప్పారు. మధ్యాహ్నం నాటికి లక్ష మందికిపైగా భక్తులు తల్లిని దర్శించుకున్నారని ఆయన పేర్కొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కింద నుంచి కొండపైకి పదిహేను బస్సులను యంత్రాంగం ఏర్పాటు చేసిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సత్యబ్రత సాహు దేవతామూర్తుల్ని దర్శించుకున్నారని రెడ్డి పేర్కొన్నారు.
తరాతరిణి దర్శనానికి వరుసలో భక్తులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంచెత్తిన వాన
[ 27-07-2024]
ఎడతెరిపి లేని వర్షాలకు కొరాపుట్ జిల్లా అతలాకుతలం అయింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా, పల్లెదారులు బురదమమై, కల్వర్టులు కొట్టుకుపోయి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. -
భువనేశ్వర్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్
[ 27-07-2024]
భువనేశ్వర్ నుంచి అనుగుల్ జిందాల్ స్టీల్ కర్మాగారానికి సరకు లోడుతో శుక్రవారం ఉదయం 9 గంటలకు బయల్దేరిన గూడ్స్ వాణివిహార్ ప్రాంతం వద్ద పట్టాలు తప్పింది. -
బెంగాల్లో సమ్మె.. రాష్ట్రంలో ఆలూ కొరత
[ 27-07-2024]
రాష్ట్రంలో ఆలూ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. స్టాకు లేకపోవడంతో వ్యాపారులు ఏకపక్షంగా ధరలు పెంచేశారు. ప్రస్తుతం రూ.50లు పలుకుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేయలేక పోతున్నారు. -
రాయగడ రైల్వే డివిజన్కు రూ.70కోట్లు
[ 27-07-2024]
రాయగడలో రైల్వే డివిజన్ ఏర్పాటు అంశమై ఆశావాహులకు తీపికబురు లభించింది. దీని కోసం రూ.70కోట్లు నిధులు సమకూరుస్తున్నట్లు రైల్వేమంత్రి ఆశ్వినీ వైష్ణవ్ శుక్రవారం వెల్లడించారు. -
నైపుణ్య శిక్షణ.. జీవనోపాధికి రక్షణ
[ 27-07-2024]
రాష్ట్రంలో 17వేల మందికి పైగా గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
చిలికాను కాపాడాలని..!
[ 27-07-2024]
రాష్ట్రంలోని గంజాం, పూరీ, ఖుర్దా జిల్లాలకు విస్తరించిన చిలికా సరస్సు నీరు కలుషితమవుతోంది.