logo

నేటి పోలీసు స్పందన రద్దు

జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ కార్యక్రమం స్పందనను ఈ సోమవారం రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ తెలిపారు.

Published : 27 Mar 2023 04:09 IST

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ కార్యక్రమం స్పందనను ఈ సోమవారం రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ తెలిపారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 27న జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో స్పందన కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేశారు. జిల్లావాసులు ఈ విషయాన్ని గుర్తించాలని, దూరప్రాంతాల నుంచి ఒంగోలు రావద్దని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని