ఆదరించండి.. అండగా ఉంటాం
అందరించండి. అండగా ఉంటామని యర్రగొండపాలెం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి గూడూరి ఎరిక్షన్బాబు, తెదేపా యువనేత మాగుంట రాఘవరెడ్డి పేర్కొన్నారు. త్రిపురాంతకం మండలంలో శుక్రవారం ప్రచార రథంలో ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టారు.
త్రిపురాంతకంలో ప్రచారం నిర్వహిస్తున్న ఎరిక్షన్బాబు, రాఘవరెడ్డి
త్రిపురాంతకం, గిద్దలూరు పట్టణం, తర్లుపాడు, బేస్తవారపేట, పెద్దారవీడు, న్యూస్టుడే: అందరించండి. అండగా ఉంటామని యర్రగొండపాలెం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి గూడూరి ఎరిక్షన్బాబు, తెదేపా యువనేత మాగుంట రాఘవరెడ్డి పేర్కొన్నారు. త్రిపురాంతకం మండలంలో శుక్రవారం ప్రచార రథంలో ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టారు. వైకాపా పాలనకు అంతం పలకాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.ఎరిక్షన్బాబు కుటుంబం త్రిపురాంతకంలో ప్రచారంలో నిర్వహించారు. డా.మన్నే రవీంద్రతో కలిసి ఎరిక్షన్బాబు కుమార్తె డా.చెల్సియా, కుమారుడు అజిత్, సోదరి కేథరిన్తో పాటు పలువురు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.
- ఇంటింటికి కందుల నారాయణరెడ్డి’ అనే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తర్లుపాడు మండలంలో రోహిత్రెడ్డి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా పోతలపాడు గ్రామపంచాయతీలోని 15 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపా తీర్థం పుచుకున్నారు.
- ఓటమి భయంతోనే వైకాపా దుస్పృచారం చేపడుతోందని మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం గిద్దలూరు మండలంలోని పలు గ్రామంలో ఇంటింటికి తెదేపా చేపట్టిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.
- బేస్తవారపేట పంచాయతీలోని ఇస్లాంపేట, మెయిన్ బజార్లలో ముత్తుముల అశోక్రెడ్డి సోదరి గీతా భవాని నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
- గిద్దలూరు నగర పంచాయతీలోని 7 వార్డులో ముత్తుముల అశోక్రెడ్డి సతీమణి పుష్పలీల ఇంటింటికి తెదేపా కార్యక్రమంలో పాల్గొన్నారు.
- పెద్దారవీడు మండలంలోని బద్వీడు చెర్లోపల్లి గ్రామానికి చెందిన వైకాపా నాయకులు బొచ్చు వెంకటేశ్వరరెడ్డి తోపాటు 65 కుటుంబాలు ఎరిక్షన్బాబు, మాగుంట రాఘవరెడ్డి సమక్షంలో తెదేపాలో చేరాయి.
గిద్దలూరులో మహిళలను ఓట్లు అభ్యర్థిస్తున్న తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి
తర్లుపాడు : పార్టీలో చేరిన వైకాపా నాయకులకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వాస్తున్న రోహిత్రెడ్డి
గిద్దలూరులో ఇంటింటి ప్రచారం చేపడుతున్న మాజీ ఎమ్మెల్యే అశోక్రెడ్డి సతీమణి పుష్పలీల
పెద్దారవీడు : పార్టీలో చేరిన చెర్లోపల్లి గ్రామస్థులతో మాగుంట రాఘవరెడ్డి, ఎరిక్షన్బాబు, కందుల రామిరెడ్డి
త్రిపురాంతకంలో ఓట్లు అభ్యర్ధిస్తున్న ఎరిక్షన్బాబు కుమార్తె చెల్సియా, కటుంబ సభ్యులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకెవరిస్తారు డబ్బులు!
[ 27-07-2024]
ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పెద్ద పండగ. ఓటు హక్కు కలిగిన వయోజనులందరూ పాల్గొనే క్రతువు. ఇందుకు ఖర్చూ భారీగానే ఉంటుంది. -
దళితుల భూమిలో వైకాపా గద్ద
[ 27-07-2024]
అధికారమే పెట్టుబడిగా వైకాపా నేతలు చెలరేగిపోయారు. గత అయిదేళ్లపాటు తమ అరాచకాన్ని కొనసాగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నారు. -
శాకంబరి.. శరణు శరణు
[ 27-07-2024]
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. -
104 మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు
[ 27-07-2024]
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉపాధ్యాయ అక్రమ బదిలీల ఉత్తర్వులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. -
కార్గిల్ వీరులారా వందనం
[ 27-07-2024]
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు జిల్లావ్యాప్తంగా శుక్రవారం నివాళి అర్పించారు. -
పేర్లు మారుస్తారే.. పనులు చేయలేరా!
[ 27-07-2024]
‘ఒకరి పేరుపై ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా మరొకరి పేరుపై మార్చడం వంటి పనులైతే చేస్తారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వైకాపా నేత అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలు
[ 27-07-2024]
గత అయిదేళ్ల పాలనలో ఓ వైకాపా నేత బరి తెగించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్