మాన్యం భూమిలో కబ్జా పర్వం
ప్రభుత్వ భూములు, మాన్యం భూములకు రక్షణ లేకుండా పోయింది. ఒంగోలు ఆశ్రమం సమీపంలోని పేర్నమిట్ట రెవెన్యూ పరిధిలోని మాన్యం భూమి కబ్జాల పాలవుతోంది.
వైకాపా నేత బరితెగింపు
ఒంగోలు ఆశ్రమం సమీపంలో వెలసిన కట్టడాలు
ఒంగోలు అర్బన్, న్యూస్టుడే: ప్రభుత్వ భూములు, మాన్యం భూములకు రక్షణ లేకుండా పోయింది. ఒంగోలు ఆశ్రమం సమీపంలోని పేర్నమిట్ట రెవెన్యూ పరిధిలోని మాన్యం భూమి కబ్జాల పాలవుతోంది. కొప్పోలుకు చెందిన ఓ వైకాపా నాయకుడు ఆ భూమిలో ఏకంగా నిర్మాణాలు చేపట్టారు. అధికారులు ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్ల హడావుడిలో ఉండగా, ఆ నాయకుడు మాత్రం రెండు ఎకరాలకు ఫెన్సింగ్ వేసి చిన్నపాటి రేకుల షెడ్డు నిర్మించి దాని పక్కనే చిన్నపాటి నిర్మాణాలు చేపట్టాడు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు.
రూ.లక్షల విలువ చేసే..: పేర్నమిట్ట రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 238లో సుమారు 15 ఎకరాల వరకు కుటుంబ నియంత్రణ చేసుకున్న పేదలకు మాన్యం భూమిగా ఇచ్చారు. దీనిపై క్రయ, విక్రయాలు చేయకూడదు. అయితే అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రెండు ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టారు. బహిరంగ మార్కెట్లో దీని ధర రూ.లక్షల్లోనే పలుకుతోంది. దీనిపై తహసీˆల్దార్ మీరా వలీని వివరణ కోరగా, వీఆర్వోను పంపించి పనులను నిలిపివేసినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకెవరిస్తారు డబ్బులు!
[ 27-07-2024]
ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పెద్ద పండగ. ఓటు హక్కు కలిగిన వయోజనులందరూ పాల్గొనే క్రతువు. ఇందుకు ఖర్చూ భారీగానే ఉంటుంది. -
దళితుల భూమిలో వైకాపా గద్ద
[ 27-07-2024]
అధికారమే పెట్టుబడిగా వైకాపా నేతలు చెలరేగిపోయారు. గత అయిదేళ్లపాటు తమ అరాచకాన్ని కొనసాగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నారు. -
శాకంబరి.. శరణు శరణు
[ 27-07-2024]
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. -
104 మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు
[ 27-07-2024]
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉపాధ్యాయ అక్రమ బదిలీల ఉత్తర్వులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. -
కార్గిల్ వీరులారా వందనం
[ 27-07-2024]
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు జిల్లావ్యాప్తంగా శుక్రవారం నివాళి అర్పించారు. -
పేర్లు మారుస్తారే.. పనులు చేయలేరా!
[ 27-07-2024]
‘ఒకరి పేరుపై ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా మరొకరి పేరుపై మార్చడం వంటి పనులైతే చేస్తారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వైకాపా నేత అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలు
[ 27-07-2024]
గత అయిదేళ్ల పాలనలో ఓ వైకాపా నేత బరి తెగించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే