logo

కమనీయం.. కోనేటి రాయుడి కల్యాణం

మద్దిపాడు మండలంలోని మల్లవరం భక్తులతో శనివారం కిటకిటలాడింది.

Published : 26 May 2024 01:33 IST

ప్రత్యేక అలంకరణలో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి

ద్దిపాడు మండలంలోని మల్లవరం భక్తులతో శనివారం కిటకిటలాడింది. కొండపై కొలువైన కోనేటి రాయుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. తొలుత అర్చకులు పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం వేలాదిగా తరలివచ్చిన భక్తుల మధ్య కల్యాణ క్రతువును శాస్త్రోక్తంగా చేపట్టారు. ఈ సందర్భంగా గోవింద నామ స్మరణతో పరిసరాలు మార్మోగాయి.

న్యూస్‌టుడే, మద్దిపాడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు