మురుగు తటాకం.. పక్కనే వైద్యం
ఈ చిత్రంలో కనిపిస్తున్నది వై.పాలెం ప్రభుత్వ వంద పడకల ఏరియా వైద్యశాల. పాత భవనం పక్కనే కొత్తగా రూ.23కోట్ల ఖర్చుతో మూడు అంతస్థులతో కొత్త భవనం నిర్మించారు.
ఎన్నికల కోడ్కు ముందు హడావుడిగా ప్రారంభం
అలాగే వదిలేసిన గుత్తేదారు
ప్రభుత్వవైద్యశాల ముందు పేరుకుపోయిన మురుగు నీరు
యర్రగొండపాలెం, న్యూస్టుడే: ఈ చిత్రంలో కనిపిస్తున్నది వై.పాలెం ప్రభుత్వ వంద పడకల ఏరియా వైద్యశాల. పాత భవనం పక్కనే కొత్తగా రూ.23కోట్ల ఖర్చుతో మూడు అంతస్థులతో కొత్త భవనం నిర్మించారు. అధికారపార్టీ నాయకుల ఒత్తిడితో పనులు అసంపూర్తిగా ఉండగానే ఎన్నికల కోడ్కు ముందు శిలాఫలకాలపై పేరు కోసం హడావుడిగా ప్రారంభించారు. పాత భవనం నుంచి కొత్త భవనంలోకి వైద్యసేవలు మార్చారు. అయితే, అయిదు ఎకరాల ప్రాంగణం మొత్తం గుంతలు ఏర్పడి ఎక్కడి మురుకు అక్కడే పేరుకుపోతోంది. వైద్యశాల ముందువైపు భారీ గుంత ఏర్పడి మురుగు చేరడంతో దుర్వాసనతోపాటు దోమల బెడదతో చికిత్స కోసం వచ్చినవారు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారి డ్రైనేజీ నీరుసైం పొంగి వైద్యశాలలోకే చేరుతోంది. వర్షం నీరు బయటకు వెళ్లేలా ప్రారంభానికి ముందే ప్రాంగణమంతా గ్రావెల్తో లెవెల్ చేయాల్సిన గుత్తేదారు సంస్థ పైపనులు గాలికొదిలేశారు. నెలలు గడుస్తున్నా వైద్యశాల చుట్టూ అపరిశుభ్రత తాండవిస్తోంది. ఉన్నతాధికారులు పట్టించుకుని పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ప్రజలు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకెవరిస్తారు డబ్బులు!
[ 27-07-2024]
ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పెద్ద పండగ. ఓటు హక్కు కలిగిన వయోజనులందరూ పాల్గొనే క్రతువు. ఇందుకు ఖర్చూ భారీగానే ఉంటుంది. -
దళితుల భూమిలో వైకాపా గద్ద
[ 27-07-2024]
అధికారమే పెట్టుబడిగా వైకాపా నేతలు చెలరేగిపోయారు. గత అయిదేళ్లపాటు తమ అరాచకాన్ని కొనసాగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నారు. -
శాకంబరి.. శరణు శరణు
[ 27-07-2024]
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. -
104 మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు
[ 27-07-2024]
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉపాధ్యాయ అక్రమ బదిలీల ఉత్తర్వులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. -
కార్గిల్ వీరులారా వందనం
[ 27-07-2024]
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు జిల్లావ్యాప్తంగా శుక్రవారం నివాళి అర్పించారు. -
పేర్లు మారుస్తారే.. పనులు చేయలేరా!
[ 27-07-2024]
‘ఒకరి పేరుపై ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా మరొకరి పేరుపై మార్చడం వంటి పనులైతే చేస్తారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వైకాపా నేత అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలు
[ 27-07-2024]
గత అయిదేళ్ల పాలనలో ఓ వైకాపా నేత బరి తెగించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు