నేడు 13 మండలాల్లో తీవ్ర వడగాలులు
జిల్లాలోని 13 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసినట్లు కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కలెక్టరేట్ (శ్రీకాకుళం), న్యూస్టుడే: జిల్లాలోని 13 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసినట్లు కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆమదాలవలస, బూర్జ, జి.సిగడాం, పొందూరు, సరుబుజ్జిలి, నరసన్నపేట, జలుమూరు, టెక్కలి, కోటబొమ్మాళి, సారవకోట, పాతపట్నం, హిరమండలం, ఎల్.ఎన్.పేట మండలాల్లో తీవ్ర వడగాలులు, శ్రీకాకుళం, సోంపేట, రణస్థలం, సంతబొమ్మాళి, పోలాకి, పలాస, లావేరు, గార, ఎచ్చెర్ల, ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, కొత్తూరు, మందస, నందిగాం, మెళియాపుట్టి మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. మంగళవారం జిల్లాలో సారవకోట మండలంలో 43.7 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొన్నారు. 20 మండలాల్లో తీవ్ర వడగాలులు, 7 మండలాల్లో వడగాలులు వీచాయని వివరించారు. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలన్నారు. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదేళ్ల విధ్వంసానికి నిదర్శనం
[ 26-07-2024]
వైకాపా ఐదేళ్ల పాలనలో కొండలను పిండి చేసేశారు.. సహజ వనరులను అడ్డగోలుగా దోచుకున్నారు.. అనుమతులు లేకుండానే ఇష్టారాజ్యంగా కొల్లగొట్టేశారు.. అధికార అండతో నేతలు చెలరేగిపోయారు. -
మూడు రాజధానుల పేరుతో మాయచేశారు
[ 26-07-2024]
‘అమరావతిని రాజధాని చేయాలనే లక్ష్యంతో చంద్రబాబునాయుడు రైతుల్ని ఒప్పించి భూములు సేకరించారు. -
కొత్తవి లేవు.. పాతవి పనికిరావు..!
[ 26-07-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరుసగా ఉద్యోగ ప్రకటనలు వెలువరిస్తున్నా అందుకు తగినట్లుగా నిరుద్యోగులకు సదుపాయాల కల్పనలో పౌర గ్రంథాలయశాఖాధికారులు విఫలమవుతున్నారు. -
జిల్లా విద్యాశిక్షణ సంస్థకు మహర్దశ
[ 26-07-2024]
జిల్లా విద్యాశిక్షణ సంస్థ(డైట్) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) కింద ఉపాధ్యాయ విద్య బలోపేతానికి చర్యలు చేపడుతోంది. -
బీపీసీఎల్ ఏర్పాటుకు కసరత్తు
[ 26-07-2024]
జిల్లా అభివృద్ధికి సమగ్ర కసరత్తు చేస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు ఈనెల 19న టెక్కలిలో ప్రకటించారు. -
41 మంది తహసీల్దార్ల బదిలీ
[ 26-07-2024]
సార్వత్రిక ఎన్నికల ముందు ఇతర జిల్లాల నుంచి బదిలీపై వచ్చిన తహసీల్దార్లు తిరిగి సొంత జిల్లాలకు వెళ్తున్నారు. -
వాలంటీరు త్రిపాత్రాభినయం..!
[ 26-07-2024]
‘గ్రామ వాలంటీరును ప్రభుత్వం తరఫున హాకీ శిక్షకుడిగా ఎలా కొనసాగిస్తారు’ అని చాపురం గ్రామానికి చెందిన అల్లు లక్ష్మణరావు ఇటీవల కలెక్టర్ నిర్వహించిన ‘మీకోసం ప్రజా పరిష్కార వేదిక’లో ఫిర్యాధు చేశారు. -
వీరులారా వందనం..!
[ 26-07-2024]
దొడ్డిదారిన భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూసిన పాక్ సైనికులకు మన దేశ ఆర్మీ పరాక్రమాన్ని రుచి చూపింది. ‘ఆపరేషన్ విజయ్’ పేరిట కార్గిల్ నుంచి పాకిస్థాన్ చొరబాటుదారులపై యుద్ధభేరి మోగించింది. -
విద్యార్థినికి తీవ్ర గాయాలు
[ 26-07-2024]
రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని తీవ్రంగా గాయపడిన ఘటన శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో గురువారం జరిగింది. -
గజదొంగ అరెస్టు
[ 26-07-2024]
జల్సాలకు అలవాటు పడి వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ యోగేశ్ గౌతం తెలిపారు. -
సర్వజనాసుపత్రిలో కుని శస్త్రచికిత్స అనంతరం మహిళ మృతి
[ 26-07-2024]
శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న మహిళ కొన్ని గంటల తర్వాత మృతి చెందారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘నేనుండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు..?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్