పుదుచ్చేరిలో గంజాయి విక్రయాలకు అడ్డుకట్ట వేస్తాం
పుదుచ్చేరిలో మూడునెలల్లోపు గంజాయి రవాణా, విక్రయాలకు పూర్తిగా అడ్డుకట్ట వేస్తామని ఇన్ఛార్జ్ ఎల్జీ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. లేదంటే రాజ్నివాస్కే వచ్చి అడగవచ్చన్నారు.
గవర్నర్ సీపీ రాధాకృష్ణన్
ఆలయంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్
ఆర్కేనగర్, న్యూస్టుడే: పుదుచ్చేరిలో మూడునెలల్లోపు గంజాయి రవాణా, విక్రయాలకు పూర్తిగా అడ్డుకట్ట వేస్తామని ఇన్ఛార్జ్ ఎల్జీ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. లేదంటే రాజ్నివాస్కే వచ్చి అడగవచ్చన్నారు. కారైక్కాల్ సమీపంలోని తిరునల్ల్లారు దర్బారణేశ్వర ఆలయ బ్రహోత్సవాల్లో ముఖ్య కార్యక్రమమైన రథోత్సవం సోమవారం జరిగింది. సీపీ రాధాకృష్ణన్, మంత్రి తిరుమురుగన్ పాల్గొని రథాన్ని లాగారు. అనంతరం సీపీ రాధాకృష్ణన్ విలేకరులతో మాట్లాడుతూ.. తమిళనాడులో గంజాయి విక్రయం అధికంగా ఉందని, అందుకు ముఖ్యమంత్రిదే పూర్తి బాధ్యత అన్నారు. పుదుచ్చేరిలో గంజాయి రవాణా సాగితే గవర్నర్దే పూర్తి బాధ్యత అన్నారు. తాను, ముఖ్యమంత్రి కలిసి గంజాయి బాధితులను కాపాడేందుకు పూర్తి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పుదుచ్చేరిలో విద్యను మెరుగుపరిచేందుకు అన్ని చర్యలు చేపడతామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరణాల రేటు అక్కడే ఎందుకు పెరుగుతోంది?
[ 27-07-2024]
2018 నుంచి 2022 వరకు రాష్ట్రంలో చోటుచేసుకున్న మరణాలపై ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా పరిశోధించింది. 2018 నుంచి ఏటా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మరణాలు రేటు బాగా పెరుగుతూ వచ్చింది. -
విజయాన్ని సూచించే వేడుకలు
[ 27-07-2024]
కార్గిల్ విజయ్ దివస్ మనకు గర్వకారణమైన విజయాన్ని సూచించే జాతీయ వేడుకలని గవర్నర్ ఆర్.ఎన్.రవి తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కామరాజర్ రోడ్డులోని వార్ మొమోరియల్కు శుక్రవారం నివాళులర్పించారు. -
తమిళనాడు హౌస్లో నిర్మాణాలకు శంకుస్థాపన
[ 27-07-2024]
దిల్లీలోని తమిళనాడు హౌస్ ప్రాంగణంలోని పాత భవనాలు కూల్చివేసి వాటి స్థానంలో రూ.267 కోట్లతో కొత్తగా చేపట్టనున్న నిర్మాణాలకు ముఖ్యమంత్రి స్టాలిన్ శంకుస్థాపన చేశారు. -
వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి
[ 27-07-2024]
దేశ యువత సాంస్కృతిక రాయబారులుగా ఉండాలని కోరుకున్న స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. -
మిన్మిని ఆడియో, ట్రైలర్ విడుదల
[ 27-07-2024]
హలితా షమీమ్ దర్శకత్వంలో కతిజా రహ్మాన్, గౌరవ్ కాళై, ఎస్తేర్ అనిల్ తదితరులు నటించిన చిత్రం ‘మిన్మిని’. ఆగస్టు 9న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్, ఆడియో విడుదల వేడుక గురువారం జరిగింది. -
సింగపూర్ ఓడ ప్రమాదం
[ 27-07-2024]
పుదుకోట్టె జిల్లా మేట్టుపట్టికి చెందిన చెల్లకన్ను కుమారుడు షణ్ముగం (26) బీఎస్సీ చదివి రెండేళ్ల క్రితం సింగపూర్లో హార్బర్లో సరకుల ఎగుమతి, దిగుమతి విభాగంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం