ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి
చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిలో ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్హాసన్ తెలిపారు.
కమల్హాసన్
శ్రీప్రియ నివాసంలో కమల్హాసన్, నిర్వాహకులు
వేలచ్చేరి, న్యూస్టుడే: చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిలో ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్హాసన్ తెలిపారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో... చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై 2018 జనవరి నుంచి జూన్ వరకు జరిగిన ప్రమాదాల్లో 2 వేలకు పైగా మృతి చెందారని, 7 వేల మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. ఈ మార్గంలో ప్రమాదాలను నివారించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
శ్రీప్రియకు పరామర్శ
వేలచ్చేరి: పార్టీ నిర్వాహక కమిటీ సభ్యురాలు, నటి శ్రీప్రియను తల్లి ఇటీవల మృతిచెందారు. ఈ నేపథ్యంలో బుధవారం పార్టీ అధ్యక్షుడు కమల్హాసన్, నిర్వాహకులు శ్రీప్రియ నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Earthquake: తుర్కియేలో 1100 సార్లు ప్రకంపనలు.. 17వేలు దాటిన మరణాలు
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
IND vs AUS: భారత్ X ఆసీస్.. బౌలర్లు ముగించారు.. బ్యాటర్లు ఆరంభించారు..!
-
Politics News
Chandrababu: జగన్ను చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది: చంద్రబాబు
-
Movies News
Natti Kumar: కౌన్సిల్ ఒక్కటే ఉండాలి.. ‘దాసరి’పై సినిమా తీయబోతున్నాం.. నట్టి కుమార్
-
World News
Earthquake: ఆ భూకంప ధాటికి.. దేశమే 5మీటర్లు జరిగింది..!