దువ్వాడ, విశాఖ మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు
వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తూర్పు కోస్తా రైల్వే పలు ప్రత్యేక రైళ్లు నడపనుందని వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు.
రైల్వేస్టేషన్, న్యూస్టుడే: వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తూర్పు కోస్తా రైల్వే పలు ప్రత్యేక రైళ్లు నడపనుందని వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. విశాఖ-కొల్లాం(08539) ప్రత్యేక రైలు ఈ నెల 17 నుంచి జులై 3 వరకు ప్రతి బుధవారం ఉదయం 8.20 గంటలకు విశాఖలో బయలుదేరుతుంది. కొల్లాం-విశాఖ(08540) ప్రత్యేక రైలు ఈ నెల 18 నుంచి జులై 4 వరకు ప్రతి గురువారం రాత్రి 7.35 గంటలకు కొల్లాంలో బయలుదేరి మర్నాడు రాత్రి 11.20 గంటలకు విశాఖ వస్తుంది.
- భువనేశ్వర్-యలహంక(02811) ప్రత్యేక రైలు ఈ నెల 13 నుంచి మే 25 వరకు ప్రతి శనివారం సాయంత్రం 7.15 గంటలకు భువనేశ్వర్లో బయలుదేరి అర్ధరాత్రి దాటిన తరువాత 1.53 గంటలకు దువ్వాడ వచ్చి.. 1.55 గంటలకు వెళుతుంది. భువనేశ్వర్- యలహంక(02812) ప్రత్యేక రైలు ఈ నెల 15 నుంచి మే 27 వరకు ప్రతి సోమవారం ఉదయం 5 గంటలకు యలహంకలో బయలు దేరి మర్నాడు తెల్లవారుజామున 4.30 గంటలకు దువ్వాడ వచ్చి.. 4.32 గంటలకు వెళుతుంది.
- హావ్డా-యశ్వంత్పూర్(02863) ప్రత్యేక ఏసీ రైలు ఈ నెల 18 నుంచి జూన్ 27 వరకు ప్రతి గురువారం మధ్యాహ్నం 12.40 గంటలకు హావ్డాలో బయలుదేరి మర్నాడు తెల్లవారుజామున 2.43 గంటలకు దువ్వాడ వచ్చి.. 2.45 గంటలకు వెళుతుంది. యశ్వంత్పూర్- హావ్డా (02864) రైలు ఈ నెల 20 నుంచి 29 వరకు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకు యశ్వంత్పూర్లో బయలుదేరి రాత్రి 11.05 గంటలకు దువ్వాడ వచ్చి.. 11.07 గంటలకు వెళుతుంది.
- కొచ్చివెల్లి-షాలిమార్(06081) ప్రత్యేక రైలు మే 31 వరకు ప్రతి శుక్రవారం సాయంత్రం 4.20 గంటలకు కొచ్చివెల్లిలో బయలు దేరి మర్నాడు రాత్రి 10.50 గంటలకు దువ్వాడ వచ్చి.. 10.52 గంటలకు వెళుతుంది. షాలిమార్- కొచ్చివెల్లి(06082) రైలు ఈ నెల 15 నుంచి జూన్ 6 వరకు ప్రతి సోమవారం మధ్యాహ్నం 2.20 గంటలకు షాలిమార్లో బయలుదేరి మర్నాడు ఉదయం 4.18 గంటలకు దువ్వాడ వచ్చి.. 4.20 గంటలకు వెళుతుంది.
- న్యూటిన్ సుఖియా-ఎస్ఎంవీ బెంగళూరు(05952) రైలు మే 2 నుంచి జూన్ 27 వరకు ప్రతి గురువారం సాయంత్రం 6.45 గంటలకు న్యూటిన్ సుఖియాలో బయలుదేరి మూడో రోజు మధ్యాహ్నం 1.50 గంటలకు విశాఖ వచ్చి.. 2.10 గంటలకు వెళుతుంది.
- ఎస్ఎంవీ బెంగళూరు- న్యూటిన్ సుఖియా(05951) రైలు మే 6 నుంచి జులై 1 వరకు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.30 గంటలకు ఎస్ఎంవీ బెంగుళూరులో బయలుదేరి తర్వాత రోజు రాత్రి 9.40 గంటలకు విశాఖ వచ్చి.. 10 గంటలకు వెళుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట