కూటమి విజయంతోనే అభివృద్ధి
కూటమి విజయంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని పెందుర్తి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు అన్నారు.
పరవాడలో పంచకర్లను సత్కరిస్తున్న తెదేపా నాయకులు పైలా సన్యాసిరావు తదితరులు
పరవాడ, న్యూస్టుడే: కూటమి విజయంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని పెందుర్తి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు అన్నారు. పరవాడ మండలంలో వాడచీపురుపల్లి, నాయుడుపాలెం, ఉక్కునగరం 8, 9, 10, 11, 12 సెక్టారుల్లో సోమవారం ఆయన తెదేపా, జనసేన, భాజపా నాయకులతో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామస్థులు, కార్యకర్తలు పంచకర్లకు స్వాగతం పలికారు. మహిళలు హారతులిచ్చి బ్రహ్మరథం పట్టారు. పంచకర్ల మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్టీలుప్లాంటు ప్రయివేటీరణను నిలిపివేయాలని తనతో పాటు గాజువాక అసెంబ్లీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, అనకాపల్లి, విశాఖ ఎంపీ అభ్యర్థులు సీఎం రమేశ్, భరత్ అంతా కలిసి చిత్తశుద్ధితో పని చేస్తామన్నారు. ఎన్టీపీసీ కాలుష్య సమస్య పరిష్కారంతో పాటు ఎన్టీపీసీలో స్థానికులకే ఉపాధి అవకాశాలను కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు మాసరవపు అప్పలనాయుడు, పైలా జగన్నాథరావు, నాయకులు కన్నూరు వెంకటరమణ, కూండ్రపు సన్యాసినాయుడు, కూండ్రపు శ్రీరామ్మూర్తి, మధు, బుగిడి గోవింద, మోటూరు సన్యాసినాయుడు, తదితరులు పాల్గొన్నారు. బీ మండల కేంద్రం పరవాడలోని తెదేపా నాయకులు, కార్యకర్తలతో సోమవారం పంచకర్ల రమేశ్బాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం పంచకర్లను తెదేపా నాయకులు సత్కరించారు. కార్యక్రమంలో పైలా సన్యాసిరావు, పైలా చినఅక్కునాయుడు, పైలా రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు
వాడచీపురుపల్లిలో మాట్లాడుతున్న పెందుర్తి అసెంబ్లీ అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!