logo

ఆకట్టుకున్న నాటికలు

అనకాపల్లిలోని వీవీ రమణ రైతుభారతిలో నిర్వహిస్తున్న జ్యోతి సరళ స్మారక కళాపరిషత్‌  రాష్ట్రస్థాయి నాటిక ప్రదర్శన ఆకట్టుకుంది.

Published : 20 May 2024 03:49 IST

కళాకారుల ప్రదర్శన

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లిలోని వీవీ రమణ రైతుభారతిలో నిర్వహిస్తున్న జ్యోతి సరళ స్మారక కళాపరిషత్‌  రాష్ట్రస్థాయి నాటిక ప్రదర్శన ఆకట్టుకుంది. ఆదివారం రాత్రి విశాఖపట్నానికి చెందిన కళాకారులు ప్రదర్శించిన కాశీవాసి రావయ్యా!, విజయవాడ కళాకారులు నటించిన మనశ్శాంతి నాటికలు ఆకట్టుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని