సింహాచలంలో వైభవంగా నృసింహ జయంతి
సింహాచలం అప్పన్న క్షేత్రంలో వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని నృసింహ జయంతిని వైభవంగా నిర్వహించారు.
సింహాచలం: సింహాచలం అప్పన్న క్షేత్రంలో వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని నృసింహ జయంతిని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు శేష వాహనంపై తిరువీధి గ్రామోత్సవం జరిగింది. అనంతరం కల్యాణోత్సవం వేదిక వద్ద వేద పండితులు నరసింహ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని సేవించారు. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాజీ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్పై అప్పుడెందుకు విచారణ చేయలేదు?: మూర్తియాదవ్
[ 15-06-2024]
గత వైకాపా ప్రభుత్వ తీరును ఎండగడుతూ జనసేన నేత పీతల మూర్తియాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించాడు. -
శంకుస్థాపనల మాయ!!
[ 15-06-2024]
‘ఎన్నికలకు ఆర్నెల్ల ముందు శంకుస్థాపనలు చేస్తే అది మోసమంటారు. అధికారంలోకి రాగానే అభివృద్ధి పనులకు శ్రీకారం చుడితే దాన్ని చిత్తశుద్ధి అంటారు’ ఇవీ జగన్ చెప్పిన నీతి వాక్యాలు. -
కూటమి ప్రభుత్వం మురి‘పింఛన్’..!
[ 15-06-2024]
సామాజిక పింఛను మొత్తాన్ని పెంచుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా జిల్లాలో 1,65,432 మందికి మేలు జరగనున్నది. -
గోపీనాథరెడ్డి అక్రమాలపై విచారణ చేపట్టాలి
[ 15-06-2024]
వైకాపా నేతల అండతో వస్త్ర వ్యాపారి ఎస్ఆర్ గోపీనాథరెడ్డి విశాఖలో పలు అక్రమాలకు పాల్పడ్డారని, ఆయన అవినీతి వ్యవహారాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని తెదేపా విశాఖ దక్షిణ నియోజకవర్గ బాధ్యులు సీతంరాజు సుధాకర్ కోరారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దుపై హర్షం
[ 15-06-2024]
వైకాపా ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంపై తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ న్యాయ విభాగం హర్షం వ్యక్తం చేసింది. -
ఏయూలో ప్రక్షాళన తథ్యం!
[ 15-06-2024]
ఏయూలో త్వరలో కీలక మార్పులు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైకాపా హయాంలో ఏయూను భ్రష్టు పట్టించారని వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డిపై తెదేపా నేత లోకేశ్ గతంలో తీవ్ర స్థాయిలో విమర్శించారు. -
హామీలు నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు
[ 15-06-2024]
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చి ఆయన గొప్పతనాన్ని చాటుకున్నారని మాజీ ఎంపీ పప్పల చలపతిరావు అన్నారు. -
పిడుగుపడి తాటిచెట్లు దగ్ధం
[ 15-06-2024]
ఉరుములు, మెరుపులతో వర్షంతోపాటు పలుచోట్ల పిడుగులు పడ్డాయి. గొలుగొండ గురుకుల కళాశాల సమీపంలోని బస్ షెల్టర్ వద్ద పిడుగు పడి తాటిచెట్లు దగ్ధమయ్యాయి. -
ఐటీఐల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ 19 నుంచి
[ 15-06-2024]
జిల్లాలోని రెండు ప్రభుత్వ, 30 ప్రైవేట్ ఐటీఐల్లో మొదటి విడత ప్రవేశాలకు ఈ నెల 19 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా కన్వీనర్గా వ్యవహరిస్తున్న నర్సీపట్నం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ డి.శ్రీనివాసాచారి పేర్కొన్నారు. -
శాంతిభద్రతలు ‘అనిత’ర సాధ్యమే!
[ 15-06-2024]
వంగలపూడి అనిత.. తెదేపాలో ఓ అగ్గిబరాటా.. వాగ్ధాటి, సూటిగా మాట్లాడడంలో దిట్ట. గత అయిదేళ్లు జగన్ అరాచక పాలనను అడుగడుగునా ఎండగడుతూ వచ్చారు. -
సౌర వెలుగులకు చొరవేదీ..!
[ 15-06-2024]
కేంద్ర ప్రభుత్వం నాలుగు నెలల క్రితం ‘ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ’ పథకాన్ని ప్రవేశపెట్టింది. సోలార్ విద్యుత్తు వినియోగాన్ని పెంచి ప్రజలపై విద్యుత్తు ఛార్జీల భారాన్ని తగ్గించడమే ఈ పథకం ఉద్దేశం. -
ఈదురుగాలులతో భారీ వర్షం
[ 15-06-2024]
రాజవొమ్మంగి మండలంలో పలుచోట్ల శుక్రవారం ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విమానం కూల్చివేత ఘటన .. ఎనిమిది దశాబ్దాలకు వీడిన మిస్టరీ!
-
జూబ్లీహిల్స్లో నడిరోడ్డుపై బీఎండబ్ల్యూ కారు దగ్ధం.. డ్రైవర్ క్షేమం
-
కువైట్ అగ్నిప్రమాద ఘటన.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం!
-
వర్షాకాలంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి: సీఎం రేవంత్రెడ్డి
-
వందేభారత్ స్లీపర్.. త్వరలో ట్రయల్ రన్
-
అనుకుందే జరిగింది.. భారత్, కెనడా మ్యాచ్ రద్దు