logo

ఎట్టకేలకు విముక్తి!

ద్యోగాలపై ఆశతో వెళ్లి కాంబోడియాలో సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకొని చిత్రహింసలు పడిన పలువురు యువకులు ఎట్టకేలకు పోలీసులు, రాయబార కార్యాలయ అధికారుల కృషితో బయటపడ్డారు.

Published : 25 May 2024 02:41 IST

న్యూస్‌టుడే, ఎన్‌ఏడీ కూడలి : ఉద్యోగాలపై ఆశతో వెళ్లి కాంబోడియాలో సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకొని చిత్రహింసలు పడిన పలువురు యువకులు ఎట్టకేలకు పోలీసులు, రాయబార కార్యాలయ అధికారుల కృషితో బయటపడ్డారు. వీరిలో కొందరు శుక్రవారం విశాఖ విమానాశ్రయానికి చేరుకోగా..సీపీ రవిశంకర్‌ స్వాగతం పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని