రెండున్నర గంటల పాటు నిలిచిన ఏపీ ఎక్స్ప్రెస్
న్యూదిల్లీ నుంచి విశాఖపట్నం వెళ్లే ఏపీ ఎక్స్ప్రెస్ సాంకేతిక లోపంతో ఆదివారం రాత్రి 2.36 గంటల పాటు వరంగల్ రైల్వేస్టేషన్లో ఆగింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
చింతలపల్లి రైల్వేస్టేషన్లో నిలిపిన ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్
గిర్మాజీపేట, న్యూస్టుడే: న్యూదిల్లీ నుంచి విశాఖపట్నం వెళ్లే ఏపీ ఎక్స్ప్రెస్ సాంకేతిక లోపంతో ఆదివారం రాత్రి 2.36 గంటల పాటు వరంగల్ రైల్వేస్టేషన్లో ఆగింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ ఎక్స్ప్రెస్ లోకో ఇంజిన్లో తలెత్తిన సాంకేతికలోపం కారణంగా బోగీల్లోని ఏసీలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో సాంకేతిక లోపాన్ని పరిశీలించి మరమ్మతులు చేసేందుకు రైల్వే అధికారులు రైలును సాయంత్రం 7.19 గంటలకు వరంగల్ రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. లోకో ఇంజిన్లో తలెత్తిన సమస్యను పరిష్కరించలేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు ఇంజిన్ను తొలగించి, ఏపీ ఎక్స్ప్రెస్కు అమర్చారు. ఏపీ ఎక్స్ప్రెస్ ఇంజిన్ను ఇంటర్సిటీకి అమర్చి ఆదివారం రాత్రి 9.55 గంటలకు పంపించారు. రెండున్నర గంటల పాటు రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు చింతపల్లి రైల్వేస్టేషన్లో నిలిపి ఉంచిన ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు కనీస వసతులు లేక సుమారు 3 గంటలపాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు