అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్పై విచారణ జరిపించాలి: విదసం
అసైన్డ్ భూముల కొనుగోలులో జరిగిన అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విశాఖ జిల్లా దళిత సంఘాల సమాఖ్య ఐక్య వేదిక (విదసం) రాష్ట్ర కన్వీనరు బూసి వెంకటరావు డిమాండ్ చేశారు.
కలెక్టరేట్ వద్ద ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న విదసం సభ్యులు
వన్టౌన్, న్యూస్టుడే: అసైన్డ్ భూముల కొనుగోలులో జరిగిన అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విశాఖ జిల్లా దళిత సంఘాల సమాఖ్య ఐక్య వేదిక (విదసం) రాష్ట్ర కన్వీనరు బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ వద్ద విదసం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్ అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. 596 జీఓ ప్రకారం రిజిస్టర్ అయిన అసైన్డ్ భూముల బదలాయింపులను తక్షణమే నిలిపివేయాలన్నారు. విజయనగరం జిల్లాలో వెలుగు చూసిన అక్రమాలపై గవర్నర్, భూ పరిపాలన వ్యవహారాల ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశామన్నారు. ఇదే తరహాలో భీమిలి రెవెన్యూ డివిజన్ పరిధి ఆనందపురం, పద్మనాభం మండలాల్లో 22ఎ ప్రకారం డీనోటిఫై అయిన 329.53 ఎకరాల అసైన్డ్ భూముల కొనుగోలులో అక్రమాలు జరిగాయని, వీటిపై కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. విచారణ జరిగే వరకు కొనుగోలుదారులకు భూ బదలాయింపు ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కొందరు పెద్దలు డీనోటిఫికేషన్ అంశాన్ని దాచిపెట్టి రైతుల నుంచి నాలుగో వంతు ధరకు భూములు కొట్టేశారన్నారు. ఇది ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నేరాల పరిధిలోకి వచ్చే అవకాశం ఉన్నందున తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపించాలన్నారు. కలెక్టరేట్లో ఇచ్చిన ఫిర్యాదు ప్రతిని గవర్నర్, సీసీఎల్ఏకు పంపామని వెంకటరావు వివరించారు. విదసం ప్రతినిధులు సోడాదాసి సుధాకర్, ఈతలపాక సుజాత, హరిబాబు, గుడివాడ ప్రసాద్, రవితేజ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు