అప్పన్న స్వామి హుండీ ఆదాయం రూ. 2.06 కోట్లు
శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయ హుండీల ఆదాయం లెక్కింపు కార్యక్రమం మంగళవారం సింహగిరిపై జరిగింది. ఈవో వి.త్రినాథరావు ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది హుండీలను తెరిచి ఆదాయం లెక్కింపు చేపట్టారు.
ఆలయ బేడా మండపంలో హుండీ ఆదాయం లెక్కిస్తున్న సిబ్బంది
సింహాచలం, న్యూస్టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయ హుండీల ఆదాయం లెక్కింపు కార్యక్రమం మంగళవారం సింహగిరిపై జరిగింది. ఈవో వి.త్రినాథరావు ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది హుండీలను తెరిచి ఆదాయం లెక్కింపు చేపట్టారు. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన నగదు రూ.2,06,11,210 సమకూరినట్లు ఈవో పేర్కొన్నారు. 100.600 గ్రాముల బంగారం, 12.495 కిలోల వెండి లభ్యమైనట్లు వివరించారు. ఈ మొత్తం ఆదాయం 40 రోజులదిగా తెలియజేశారు. హుండీ ఆదాయం లెక్కింపు బుధవారం రెండో రోజూ కూడా కొనసాగనుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Parthasarathy: ఎమ్మెల్యే పార్థసారథికి గుండెపోటు
-
General News
KTR: ఈ-గవర్నెన్స్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్: మంత్రి కేటీఆర్
-
Politics News
Amit Shah- Rahul Gandhi: రాహుల్.. మీ పూర్వీకుల నుంచైనా నేర్చుకోండి: అమిత్ షా
-
Sports News
Wrestlers: అలాగైతేనే ఏషియన్ గేమ్స్కు వెళ్తాం.. రెజ్లర్ల అల్టిమేటం
-
Crime News
Apsara Murder Case: ‘మనిషిని చంపడం ఎలా?’.. ఇంటర్నెట్లో శోధించి పథకం ప్రకారమే హత్య
-
Sports News
WTC Final : అసలేం జరుగుతోంది..? సిరాజ్పై గావస్కర్ అసహనం..