logo

క్రికెటర్లకు ఘన స్వాగతం

 శనివారం నుంచి మూడు రోజుల పాటు నగరంలోని క్రికెట్‌ స్టేడియంలో జరిగే లెజెండ్స్‌ టీ-20 క్రికెట్‌ పోటీల్లో పాల్గొనేందుకు కొందరు క్రీడాకారులు శుక్రవారం విశాఖ చేరుకున్నారు

Published : 02 Dec 2023 04:25 IST

విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న క్రీడాకారులు

ఎన్‌ఏడీకూడలి(కాకానినగర్‌), న్యూస్‌టుడే: శనివారం నుంచి మూడు రోజుల పాటు నగరంలోని క్రికెట్‌ స్టేడియంలో జరిగే లెజెండ్స్‌ టీ-20 క్రికెట్‌ పోటీల్లో పాల్గొనేందుకు కొందరు క్రీడాకారులు శుక్రవారం విశాఖ చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో విమానాశ్రయానికి చేరుకున్న క్రీడాకారులకు క్రికెట్ అభిమానులు, నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం క్రికెటర్లు ప్రత్యేక బస్సులో నగరంలోకి వెళ్లారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని