logo

ఓటు బాధ్యతను గుర్తెరగాలి..

సబ్బవరం సమీపంలోని సింహాద్రి ఇంజినీరింగ్‌ కళాశాలలో ‘ఈనాడు - ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌’ ఆధ్వర్యంలో శుక్రవారం ఓటు నమోదు, అవగాహన చైతన్య సదస్సు నిర్వహించారు. 95 మంది ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నారు.

Published : 24 Feb 2024 03:12 IST

బ్బవరం సమీపంలోని సింహాద్రి ఇంజినీరింగ్‌ కళాశాలలో ‘ఈనాడు - ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌’ ఆధ్వర్యంలో శుక్రవారం ఓటు నమోదు, అవగాహన చైతన్య సదస్సు నిర్వహించారు. 95 మంది ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నారు. ఓటు హక్కు ప్రాధాన్యతను విద్యార్థులకు వివరిస్తున్న ప్రిన్సిపల్‌ బాలమురళీకృష్ణ, చిత్రంలో కళాశాల మేనేజ్‌మెంట్‌ ప్రతినిధి వి.రామచంద్రరావు, ఉప ప్రిన్సిపల్‌ సత్యప్రకాశ్‌, పంచాయతీ కార్యదర్శి సూర్యమణి, వీఆర్‌వో అనంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని