విశాఖలో డేటా సెంటర్ నిర్మించాలి
రక్షణశాఖకు చెందిన అన్ని కార్యాలయాలు ఒకే చోట పనిచేసేలా ‘సమీకృత డిఫెన్స్ ఇండస్ట్రీయల్ ఎస్టేట్’ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఏపీ విమాన ప్రయాణికుల సంఘం (ఏపీఏటీఏ) ప్రతినిధులు మంగళవారం విశాఖ వచ్చిన రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరారు.
మంత్రి రాజ్నాథ్ సింగ్కు చిత్రపటం అందిస్తున్న ఏపీఏటీఏ ప్రతినిధులు, తదితరులు
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం, న్యూస్టుడే, పెదవాల్తేరు: రక్షణశాఖకు చెందిన అన్ని కార్యాలయాలు ఒకే చోట పనిచేసేలా ‘సమీకృత డిఫెన్స్ ఇండస్ట్రీయల్ ఎస్టేట్’ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఏపీ విమాన ప్రయాణికుల సంఘం (ఏపీఏటీఏ) ప్రతినిధులు మంగళవారం విశాఖ వచ్చిన రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరారు. ‘‘డాక్యార్డ్, హిందుస్థాన్ షిప్యార్డ్ తదితర రక్షణ విభాగాలు విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్థలం, కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలి. రక్షణ ప్రయోజనాల కోసం విశాఖలో డేటా సెంటర్, స్థానికంగా ఏవియేషన్ విశ్వవిద్యాలయం, అరకు, పాడేరులో ప్రత్యేక బలగాల శిక్షణకు సౌకర్యాలు ఏర్పాటుచేయాలి. రక్షణ సంస్థల అవసరాలను తీర్చడానికి స్వచ్ఛమైన నీరు అందించే ప్రధాన డీశాలినేషన్ ప్లాంట్, విద్యుత్తు అవసరాలను తీర్చడానికి గ్రీన్ ఎనర్జీ పార్కులు నిర్మించాలి’ అని విజ్ఞప్తి చేశారు. ఏపీఏటీఏ ఉపాధ్యక్షుడు ఓ.నరేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఆవిష్కరణలు, ఉపాధికి గ్లోబల్ హబ్గా మారడానికి విశాఖకు అద్భుతమైన అవకాశాలున్నాయని ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈల అవసరాలకు అనుగుణంగా 200 ఎకరాల్లో డిఫెన్స్, మారిటైం పార్కు ఏర్పాటుచేయాలని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరారు. సంఘం విశాఖ జోన్ ఛైర్మన్ చిట్టూరి శ్రీనాథ్, మాజీ అధ్యక్షుడు కృష్ణప్రసాద్, ఈసీ సభ్యులు సుధీర్, కుమార్ రాజా తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్