logo

21, 22 తేదీల్లో జనసేనాని ప్రచారం

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఈ నెల 21, 22 తేదీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.

Published : 19 Apr 2024 04:11 IST

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఈ నెల 21, 22 తేదీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. 21న భీమవరం, నరసాపురం, 22న తాడేపల్లిగూడెం, ఉంగుటూరులలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 23న నామపత్రం దాఖలు చేసేందుకు పిఠాపురం వెళ్తారని భీమవరం జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని