ఇసుక ర్యాంపుల తనిఖీ
జిల్లాలోని ఆచంట మండలం పరిధిలోని కోడేరు, కరుగోరుమిల్లి ఇసుక ర్యాంపులను సోమవారం జిల్లా అధికారుల బృందం ఆకస్మికంగా తనిఖీ చేసింది.
కరుగోరుమిల్లి గోదావరి తీరంలో అధికారులు
ఆచంట, న్యూస్టుడే: జిల్లాలోని ఆచంట మండలం పరిధిలోని కోడేరు, కరుగోరుమిల్లి ఇసుక ర్యాంపులను సోమవారం జిల్లా అధికారుల బృందం ఆకస్మికంగా తనిఖీ చేసింది. ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా గనుల శాఖ అధికారి జి.జయ ప్రసాద్, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఆర్.సీˆహెచ్.చిట్టిబాబు, పర్యావరణ ఇంజినీరు కె.వెంకటేశ్వరరావు, వీఆర్బీ ఏఈ కేవీ సుబ్బారావు, ఏఈఈ జీడీ పవన్ కుమార్, భూగర్భ జలశాఖ నుంచి సాంకేతిక అధికారి ఎన్.మోహన్ శ్రీ వెంకటేష్, మైన్స్ ఇన్స్పెక్టర్ బి.శివలీలా రాణి, ఎస్ఈబీ ఇన్స్పెక్టర్ జేవీ భవాని, ఆచంట ఎస్సై ఎం.రాజ్కుమార్, ఆర్ఐ సీˆహెచ్ జయలలిత పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమాల సముదాయాలు!
[ 26-07-2024]
పట్టణ పరిధిలో ఎలాంటి నిర్మాణం చేపట్టాలన్నా మున్సిపాలిటీ అనుమతులు తప్పనిసరి. -
ప్రజలకు చేరువగా పోలీసు కార్యాలయం?
[ 26-07-2024]
జిల్లా పోలీసు కార్యాలయాన్ని భీమవరం పట్టణ సమీపానికి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారం రోజులుగా ఈ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. -
ఉలిక్కిపడిన యంత్రాంగం
[ 26-07-2024]
భీమవరం ఒకటో పట్టణ పరిధి తాడేరు రోడ్డులోని ప్రభుత్వ మద్యం దుకాణంలో మంటలు ఎగసిపడ్డాయి. బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత దుకాణంలోంచి మంటలు ఒక్కసారిగా రావడంతో దుకాణ కాపలాదారులు సంబంధిత అధికారులకు -
ఇసుక గుట్టు రట్టవుతోంది
[ 26-07-2024]
కుక్కునూరు మండలంలో చోటు చేసుకున్న ఇసుక కుంభకోణం గుట్టు రట్టవుతోంది. ఆయా నిల్వలతో సంబంధమున్న ఉద్యోగులకు గురువారం అధికారులు తాకీదులు జారీ చేశారు. -
నరసాపురం రైల్వేలైనుకు మహర్దశ
[ 26-07-2024]
నరసాపురం రైల్వేలైన్కు మహర్దశ పట్టనుంది. తీర ప్రాంతంలో నరసాపురం - కోటిపల్లి రైల్వే లైనుకు రూ.300 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించడంపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
కేవీకే వేదిక.. ఉపాధి వీచిక
[ 26-07-2024]
మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా పురుషులతో సమానంగా కుటుంబానికి ఆర్థికంగా చేదోడుగా నిలవడానికి ముందుకొస్తున్నారు. -
పాడి పరిశ్రమకు జీవం!
[ 26-07-2024]
వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పాడి రైతుల పథకాలను ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం తిరిగి గాడినపెట్టే పనిలో పడింది. -
వైకాపా హయాంలో దళితుల అణచివేత
[ 26-07-2024]
‘జగన్ ప్రభుత్వంలో దళితులపై అనేక దాడులు, హత్యలు జరిగాయి. మాదిగ జాతి ఉనికిని కాపాడుకోవడం కష్టమైంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. -
ఎరువులకు ప్రైవేటే దిక్కు!
[ 26-07-2024]
రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు దోపిడీకి పాల్పడుతున్నారు. -
తగ్గినట్టే తగ్గి..
[ 26-07-2024]
గోదావరి వరద తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోంది. భద్రాచలం వద్ద ఈ నెల 23న 51.6 అడుగుల గరిష్ఠ స్థాయి చేరింది. అనంతరం తగ్గుముఖం పట్టి బుధవారం 45 అడుగులకు చేరుకుంది. గురువారం ఉదయం నుంచి వరద పెరుగుతోంది. -
కిట్లలో నాణ్యత లేకుంటే వెనక్కి ఇవ్వొచ్చు
[ 26-07-2024]
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు అందజేసిన కిట్లలో నాణ్యత లేకుంటే వెనక్కి ఇవ్వొచ్చని, వాటి స్థానంలో కొత్తవి అందజేస్తామని జిల్లా విద్యా శాఖాధికారి ఎస్.అబ్రహం తెలిపారు. -
ఊళ్లన్నారు.. ఊదరగొట్టారు!
[ 26-07-2024]
ఏలూరు నగరంలోని పేదలకు సెంటు స్థలాల్లో ఇళ్లు నిర్మిస్తామన్న వైకాపా ప్రభుత్వం వాటిని పూర్తిగా గాలికొదిలేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!