మహిళ కిడ్నీలో 77 రాళ్లు
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన ఒక మహిళ కిడ్నీలో నుంచి 77 రాళ్లను వైద్యులు తొలగించిన సంఘటన పాలకొల్లు ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకుంది.
శస్త్ర చికిత్స చేసి తొలగించిన వైద్యులు
పాలకొల్లు మార్కెట్, న్యూస్టుడే: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన ఒక మహిళ కిడ్నీలో నుంచి 77 రాళ్లను వైద్యులు తొలగించిన సంఘటన పాలకొల్లు ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకుంది. పాలకొల్లు జనతా ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం ఆమె సంప్రదించగా.. కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మంగళవారం శస్త్రచికిత్స చేసి, 77 రాళ్లను తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇసుక రేవుల్లో నిద్దరోతున్న నిఘా!
[ 16-06-2024]
సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో ఏలూరు జిల్లాలో కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, ఇతర జిల్లా అధికారులు, పశ్చిమలో మైనింగ్, రెవెన్యూ అధికారులు ఇసుక రేవుల పర్యవేక్షణకు వచ్చారు -
చెర వీడుతోంది.. పోలవరం ప్రాజెక్టు పరిసరాలు శుభ్రం
[ 16-06-2024]
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టులో 2016 నుంచి 2019 వరకు ఆవిష్కరించిన శిలాఫలకాలకు మెరుగులు అద్దే పనుల్లో జల వనరుల శాఖాధికారులు నిమగ్నం అయ్యారు. -
నాన్న మాట.. గెలుపు బాట!
[ 16-06-2024]
భీమవరం అర్బన్, కలిదిండి, ఉంగుటూరు, న్యూస్టుడే: బిడ్డను తనకంటే ఎత్తున నిలిపేందుకు జీవితాంతం పోరాడే అలుపెరుగని యోధుడు నాన్న. -
జన హితం..సంక్షేమ సంతకం
[ 16-06-2024]
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడగానే పింఛన్ల మొత్తం పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పింఛన్ల పెంపు దస్త్రంపై మూడో సంతకం చేశారు. -
పెనుగాలుల బీభత్సం
[ 16-06-2024]
పోలవరం ప్రాంతంలో శనివారం పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. జాతీయ రహదారిపై ప్రగడపల్లి, పట్టిసీమ గ్రామాల వద్ద చెట్లు విరిగి పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
బుక్కెడు బువ్వకు భరోసా!
[ 16-06-2024]
అన్నార్తులు, పేదల క్షుద్బాధ తీరనుంది. మూడు పూటలా కడుపు నిండా ఆహారం అందనుంది. వైకాపా పాలనలో మూతపడిన అన్న క్యాంటీన్లను పునరుద్ధరించేందుకు ఎన్డీయే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. -
పేదలకు మరింత చేయూత
[ 16-06-2024]
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడగానే సామాజిక పింఛన్ల సొమ్మును పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దస్త్రంపై సంతకం చేశారు. -
8న మాధవాయపాలెం ఫెర్రీ రేవు వేలం
[ 16-06-2024]
నరసాపురం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలాల పరిధిలోని మాధవాయపాలెం ఫెర్రీ రేవు వేలం నిర్వహణకు సంయుక్త కార్యాచరణ కమిటీ నిర్ణయం తీసుకుంది.