తెదేపా మైనార్టీ సెల్ నాయకుల నిర్బంధం
నరసాపురంలో ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సభకు వెళ్లిన యువతులు ధరించిన నల్ల చున్నీలు, ముస్లిం మహిళల బురఖాలు తీయించిన ఉదంతాన్ని నిరసిస్తూ అన్ని కలెక్టరేట్ కార్యాలయాల్లో సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో వినతులు ఇవ్వాలని తెదేపా ముస్లిం మైనార్టీ విభాగం నాయకులు నిర్ణయించారు.
భీమవరం ఒకటో పట్టణ పోలీస్స్టేషన్ ఎదుట నినాదాలు చేస్తున్న తెదేపా శ్రేణులు
భీమవరం పట్టణం, అర్బన్, ఆకివీడు, నరసాపురం గ్రామీణం, న్యూస్టుడే: నరసాపురంలో ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సభకు వెళ్లిన యువతులు ధరించిన నల్ల చున్నీలు, ముస్లిం మహిళల బురఖాలు తీయించిన ఉదంతాన్ని నిరసిస్తూ అన్ని కలెక్టరేట్ కార్యాలయాల్లో సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో వినతులు ఇవ్వాలని తెదేపా ముస్లిం మైనార్టీ విభాగం నాయకులు నిర్ణయించారు. ఈ విషయం బహిర్గతం కావడంతో జిల్లాకు చెందిన పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏ నౌషాద్ను భీమవరం ఒకటోపట్టణ పోలీసుస్టేషన్కు తీసుకెళ్లారు. విషయం తెలిసిన వెంటనే తెదేపా నాయకులు అక్కడికి చేరుకుని ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఆకివీడు, తాడేపల్లిగూడెం, భీమవరంలలో మైనార్టీ విభాగం నాయకులు ఎండీ జాకీర్, షేక్ బాజీ, ఎండీ ఫిరోజ్లను అరెస్టు చేయడంపై తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మత సంప్రదాయాలపై కూడా పెత్తనం చేసేలా ప్రభుత్వం వ్యవహరించడం దారుణమన్నారు.నీ భీమవరంలో కలెక్టరేట్ వద్ద వద్ద మైనార్టీ సెల్ నాయకులు నసీమాబేగం, సబీనీబేగం, షాబు తదితరులు నిరసన చేపట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
నరసాపురం గ్రామీణ, న్యూస్టుడే: భీమవరం కలెక్టరేట్కు బయలుదేరిన తెదేపా మైనార్టీ విభాగం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ నరసాపురం పట్టణ స్టేషన్కు తరలించినట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. పట్టణ మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఎండీ మౌలాలీ ఖాన్, ఎండీ షాజహాన్ తదితరులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆవగింజంత అభివృద్ధి లేదు
[ 27-07-2024]
సాంకేతిక సౌరభాలు వెదజల్లి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన నూజివీడు ట్రిపుల్ ఐటీకి గత అయిదేళ్లుగా వైకాపా గ్రహణం పట్టింది. -
అత్తిలిలో ఆగేదెప్పుడో
[ 27-07-2024]
రూ. కోట్లు వెచ్చించారు.. చక్కటి భవనాలు, సౌకర్యాలు కల్పించారు. టికెట్ల విక్రయాలు తక్కువగా ఉన్నాయన్న సాకుతో కరోనా సమయంలో అత్తిలి స్టేషన్లో పలు రైళ్ల హాల్ట్ రద్దు చేశారు. -
పట్టణాలకు బీపీఎస్ నిధులు
[ 27-07-2024]
ఉమ్మడి జిల్లాలో పట్టణాలకు దాదాపు అయిదేళ్ల తర్వాత బీపీఎస్ నిధులు విడుదలయ్యాయి. -
తీపి కబురు కోసం ఎదురుచూపులు!
[ 27-07-2024]
వైకాపా పాలనలో ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలతో పేదలకు పప్పన్నం కూడా కరవైంది. -
స్నాతకోత్సవానికి ముస్తాబు
[ 27-07-2024]
జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఏపీ నిట్ ఆరో స్నాతకోత్సవానికి ముస్తాబవుతోంది. ఆగస్టు 17న కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. -
జలదిగ్బంధంలోనే గ్రామాలు
[ 27-07-2024]
వేలేరుపాడు మండలంలోని మారుమూల కొయిదా, కట్కూరు పంచాయతీల పరిధిలోని పేరంటాలపల్లి, కాకిస్నూరు, టేకుపల్లి, కొయిదా, కాచారం, పూసుగొంది, తాళ్లగొంది, టేకూరు, కట్కూరు, భూరెడ్డిగూడెం, చింతలపాడు, కుంకుడుకొయ్యలపాకలు, ఎర్రతోగు, యడవల్లి గ్రామాలకు రాకపోకలు ఇంకా పునరుద్ధరణ కాలేదు. -
కొండను తవ్వి.. ఎలుకను పట్టి
[ 27-07-2024]
ముదినేపల్లి మండలంలో గతేడాది జూన్ 19 నుంచి ఈ ఏడాది జూన్ 7 వరకు నిర్వహించిన పనులపై ఇటీవల 16వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. -
ఇంకెన్నాళ్లీ అవస్థలు
[ 27-07-2024]
కొన్ని దశాబ్దాలుగా కొల్లేరు సరస్సుపై వంతెన నిర్మాణం స్వప్నంగానే మిగిలిపోవడంతో రాకపోకలకు కోమటిలంక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సాధన తోడైతే.. ఎంత బరువైనా తేలికే!
[ 27-07-2024]
ఏలూరు నగరానికి చెందిన పేద, మధ్య తరగతి కుటుంబాల యువతులు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపుతున్నారు. -
బడికెళ్లాలంటే పడవెక్కాల్సిందే!
[ 27-07-2024]
పాఠశాలల్లో ఉండే వివిధ సమస్యలతో విద్యార్థులు సతమతమవుతుంటే కనకాయలంకకు చెందిన విద్యార్థులు బడికెళ్లే మార్గమే లేక పాట్లు పడుతున్నారు. -
గోదావరి చూపిస్తానంటూ చిన్నారిపై అత్యాచారం !
[ 27-07-2024]
ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారికి గోదావరి వరద చూపిస్తానంటూ నమ్మబలికి వెంట తీసుకెళ్లిన ఆమె సమీప బంధువు.. అనంతరం అత్యాచారానికి పాల్పడిన దారుణం కుక్కునూరు మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు