బోరు వేశారు... పైపులు మరిచారు
మండలంలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. బోర్లులో నీటి మట్టం తగ్గడంతో సమస్య ఎక్కువగా ఉంది. కొన్ని గ్రామాల్లో వచ్చే అరకొర నీటితోనే ప్రజలు సరిపెట్టుకుంటున్నారు.
చెరువుకిందపల్లెలో తాగునీటి సమస్య
పెద్దమండ్యం, న్యూస్టుడే: మండలంలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. బోర్లులో నీటి మట్టం తగ్గడంతో సమస్య ఎక్కువగా ఉంది. కొన్ని గ్రామాల్లో వచ్చే అరకొర నీటితోనే ప్రజలు సరిపెట్టుకుంటున్నారు. మరికొన్ని గ్రామాల్లో ప్రైవేటు బోర్లను ఆశ్రయిస్తున్నారు. కొందరు ట్యాంకర్ల ద్వారా నీటిని తోలుకుంటున్నారు. పెద్దమండ్యం పంచాయతీ గెల్చంవారిపల్లెలో సమస్య అధికంగా ఉంది. రెడ్డివారిపల్లెలో సమస్య ఎక్కువగా ఉండడంతో ట్యాంకర్లుతో నీటిని తోలుకుంటున్నారు. చెరువుకిందపల్లెలో నీటి సమస్య తీర్చడానికి పంప్హౌస్ దగ్గర బోరు వేసి మోటరు అమర్చారు కానీ పైప్లైన్ వేయడానికి గాడితీసి వదిలేశారు. పాపేపల్లిలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. కొన్ని గ్రామాల్లో తాగునీటి బోర్ల నుంచి నీటిని పంట పొలాలకు వాడుకుంటున్నారనే విమర్శలున్నాయి. అధికారులు స్పందించి తాగునీటి సమస్య తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేతలే భూబకాసురులు
[ 27-07-2024]
‘వైకాపా పాలనలో భూబకాసురుల పాలైన స్థలాలు, పొలాలు బాధితులకు దక్కేలా చూడాలి.. కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నాం.. -
టమాట వింటోంది
[ 27-07-2024]
టమాట దిగుబడులు పెరగడంతో ధరలు తగ్గుముఖంపట్టాయి. మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో వారం రోజుల కిందట కిలో టమాట రూ.70 నుంచి 80 వరకు పలికింది. -
కృష్ణవేణీ... కదలిరావే అలివేణీ
[ 27-07-2024]
గతేడాది వర్షాభావంతో కేసీ కాలువ ఆయకట్టు పరిధిలో వరి సాగుకు నోచుకోలేదు. ఆరుతడి పంటలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
చొరబడి నిర్మాణం.. తడబడిన వ్యవహారం
[ 27-07-2024]
రాష్ట్రంలోని పాత 13 జిల్లాల పరిధిలో జగన్ ప్రభుత్వం విచక్షణారహితంగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రాంగణాల్లో చేపట్టిన గ్రామ సచివాలయ భవనం -
జిల్లాలో బీటెక్ రవిపైనే అత్యధిక కేసులు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి. అప్పటి పాలకుడి ధోరణిని జనం గమనిస్తూనే ఉన్నారు. -
బినామీల గుండెల్లో సునామీ!
[ 27-07-2024]
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దహనం కేసులో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. -
జగన్ కేసులు పెట్టారు... జనం గద్దె దింపారు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి