సొంత జిల్లాకు జగన్ చేసింది శూన్యం
సీఎం జగన్ ఆయన సొంత జిల్లాకు ఏం చేశారో చెప్పాలని తెదేపా రాయలసీమ పరిశీలకుడు బీద రవిచంద్రయాదవ్ డిమాండు చేశారు. సొంత తల్లీచెల్లినే కుటుంబం నుంచి వేరు చేసిన జగన్ రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.
తెదేపా రాయలసీమ పరిశీలకుడు బీద రవిచంద్రయాదవ్ ధ్వజం
ఈనాడు, కడప, న్యూస్టుడే, ఖాజీపేట: సీఎం జగన్ ఆయన సొంత జిల్లాకు ఏం చేశారో చెప్పాలని తెదేపా రాయలసీమ పరిశీలకుడు బీద రవిచంద్రయాదవ్ డిమాండు చేశారు. సొంత తల్లీచెల్లినే కుటుంబం నుంచి వేరు చేసిన జగన్ రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఖాజీపేట మండలం రావులపల్లెలో గురువారం వైకాపా నుంచి పెద్దఎత్తున తెదేపాలో చేరికల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై సీఎం జగన్ పాలనపై ధ్వజమెత్తారు. అయిదేళ్లుగా రాష్ట్ర ప్రజలు వైకాపా పాలనతో ఎంత విసిగిపోయారన్నది యువగళం పాదయాత్రలో స్పష్టంగా తెలిసిపోయిందన్నారు. సీఎం సొంత జిల్లాలో కూడా ప్రజలు తెదేపాకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
పలువురు నేతలతో భేటీ: కడపలో తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డితో భేటీ అయిన రవిచంద్రయాద్ అనంతరం పార్టీ కమలాపురం యువ నాయకుడు కృష్ణ చైతన్యరెడ్డిని ప్రత్యేకంగా కలిశారు. అనంతరం మైదుకూరు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల అభ్యర్థులు పుట్టా సుధాకర్యాదవ్, వరదరాజులరెడ్డితో సమావేశమయ్యారు. కడప ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న భూపేష్రెడ్డితో మాట్లాడారు. వైయస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో పర్యటించి పార్టీ అభ్యర్థుల గెలుపునకు తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు సూచనలు చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేతలే భూబకాసురులు
[ 27-07-2024]
‘వైకాపా పాలనలో భూబకాసురుల పాలైన స్థలాలు, పొలాలు బాధితులకు దక్కేలా చూడాలి.. కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నాం.. -
టమాట వింటోంది
[ 27-07-2024]
టమాట దిగుబడులు పెరగడంతో ధరలు తగ్గుముఖంపట్టాయి. మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో వారం రోజుల కిందట కిలో టమాట రూ.70 నుంచి 80 వరకు పలికింది. -
కృష్ణవేణీ... కదలిరావే అలివేణీ
[ 27-07-2024]
గతేడాది వర్షాభావంతో కేసీ కాలువ ఆయకట్టు పరిధిలో వరి సాగుకు నోచుకోలేదు. ఆరుతడి పంటలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
చొరబడి నిర్మాణం.. తడబడిన వ్యవహారం
[ 27-07-2024]
రాష్ట్రంలోని పాత 13 జిల్లాల పరిధిలో జగన్ ప్రభుత్వం విచక్షణారహితంగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రాంగణాల్లో చేపట్టిన గ్రామ సచివాలయ భవనం -
జిల్లాలో బీటెక్ రవిపైనే అత్యధిక కేసులు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి. అప్పటి పాలకుడి ధోరణిని జనం గమనిస్తూనే ఉన్నారు. -
బినామీల గుండెల్లో సునామీ!
[ 27-07-2024]
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దహనం కేసులో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. -
జగన్ కేసులు పెట్టారు... జనం గద్దె దింపారు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం