ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు రూ.కోటితో విద్యుత్తు ఏర్పాట్లు
ఒంటిమిట్ట కోదండరామాలయంలో ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు రూ.కోటి వెచ్చించి దేదీప్యమానంగా వెలుగులు ప్రకాశించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తితిదే విద్యుత్తు విభాగం ఎస్ఈ వెంకటేశ్వర్లు తెలిపారు.
ఒంటిమిట్ట, న్యూస్టుడే: ఒంటిమిట్ట కోదండరామాలయంలో ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు రూ.కోటి వెచ్చించి దేదీప్యమానంగా వెలుగులు ప్రకాశించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తితిదే విద్యుత్తు విభాగం ఎస్ఈ వెంకటేశ్వర్లు తెలిపారు. రామాలయం, కల్యాణ వేదిక ప్రాంగణం, పార్కింగ్ స్థలాలను ఆర్టీసీ ఆర్ఎం గోపాల్రెడ్డితో కలసి ఆయన గురువారం పరిశీలించారు. ఎస్ఈ మాట్లాడుతూ కల్యాణోత్సవాన్ని భక్తులు వీక్షించడానికి 24 అత్యాధునిక ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆర్ఎం గోపాల్రెడ్డి మాట్లాడుతూ భక్తులకు అనువుగా ప్రత్యేక బస్సులను నిరంతరాయంగా నడుపుతామని తెలిపారు.
13న రామాలయంలో పసుపు దంచే కార్యక్రమం...: కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తితిదే ఆధ్వర్యంలో ఈ నెల 13న శనివారం తొలిసారిగా పసుపు దంచే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రత్యేకాధికారిణి ప్రశాంతి గురువారం తెలిపారు. ఇందుకోసం కొత్తగా రోళ్లు, రోకళ్లు కొనుగోలు చేస్తున్నామని వివరించారు. మన సంప్రదాయం, సంస్కృతులను నేటి తరానికి పరిచయం చేయాలని ఈ క్రతువుకు శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేతలే భూబకాసురులు
[ 27-07-2024]
‘వైకాపా పాలనలో భూబకాసురుల పాలైన స్థలాలు, పొలాలు బాధితులకు దక్కేలా చూడాలి.. కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నాం.. -
టమాట వింటోంది
[ 27-07-2024]
టమాట దిగుబడులు పెరగడంతో ధరలు తగ్గుముఖంపట్టాయి. మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో వారం రోజుల కిందట కిలో టమాట రూ.70 నుంచి 80 వరకు పలికింది. -
కృష్ణవేణీ... కదలిరావే అలివేణీ
[ 27-07-2024]
గతేడాది వర్షాభావంతో కేసీ కాలువ ఆయకట్టు పరిధిలో వరి సాగుకు నోచుకోలేదు. ఆరుతడి పంటలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
చొరబడి నిర్మాణం.. తడబడిన వ్యవహారం
[ 27-07-2024]
రాష్ట్రంలోని పాత 13 జిల్లాల పరిధిలో జగన్ ప్రభుత్వం విచక్షణారహితంగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రాంగణాల్లో చేపట్టిన గ్రామ సచివాలయ భవనం -
జిల్లాలో బీటెక్ రవిపైనే అత్యధిక కేసులు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి. అప్పటి పాలకుడి ధోరణిని జనం గమనిస్తూనే ఉన్నారు. -
బినామీల గుండెల్లో సునామీ!
[ 27-07-2024]
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దహనం కేసులో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. -
జగన్ కేసులు పెట్టారు... జనం గద్దె దింపారు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి