ఒట్టేశారు.. ఓటేశారు!.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలా పల్లెలు
ఓటు.. సామాన్యుడి చేతిలో వజ్రాయుధం.. దానిని అంకుశంలా వినియోగించే వారే నిజమైన ఓటరు.. మన చేతిలోనే భవిష్యత్తు దాగి ఉందని చాటి చెబుతున్నారు వారు.
90 శాతానికి పైగా పోలింగ్
ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలా పల్లెలు
పట్టణ ప్రాంతాల్లో తగ్గిన ఓటింగ్ శాతం
ఓటు.. సామాన్యుడి చేతిలో వజ్రాయుధం.. దానిని అంకుశంలా వినియోగించే వారే నిజమైన ఓటరు.. మన చేతిలోనే భవిష్యత్తు దాగి ఉందని చాటి చెబుతున్నారు వారు. వారేమైనా ఉన్నత విద్యావంతులా అంటే కాదనే చెప్పాలి. రెక్కాడితేనేకానీ డొక్కాడని నిరుపేదలు, కూలీలు, రైతుబిడ్డలు. కానీ ఓటు వేయడంలో మాత్రం వారిని మించిన ఐశ్వర్యవంతులు లేరు. ఎక్కడున్నా.. ఏ మూలన ఉన్నా.. పోలింగ్ రోజు మాత్రం సొంతూరికి చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదేమంటే మాత్రం ప్రాణాలున్నంత వరకు ఓటేస్తామని ఒట్టేశాం.. ఓటేయకపోతే మేము చచ్చినట్లే లెక్కని చెబుతున్నారంటే ప్రజాస్వామ్యంపై వారికున్న నిబద్దత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో సంపన్నులు, విద్యావంతులు, వ్యాపారులు ఉన్న ప్రధాన పట్టణాల్లో పోలింగ్ శాతం అంతంత మాత్రంగానే ఉండగా పల్లెవాసులు మాత్రం శెభాషనిపించుకున్నారు. జిల్లాలో ఆరు నియోజకవర్గాలు ఉండగా 90 శాతానికిపైగా పోలింగ్ జరిగిన అలాంటి గ్రామాల ఉదంతం. పట్టణాల్లో అన్ని విధాలా సౌకర్యాలున్నా పోలింగ్ కేంద్రాల వైపు తొంగి చూడని జనం ఉండగా పల్లెల్లో మాత్రం తాము ఓటరు మారాజులేమనని నిరూపిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లాలో అలాంటి గ్రామాలివి.
న్యూస్టుడే, కడప, కమలాపురం, పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేతలే భూబకాసురులు
[ 27-07-2024]
‘వైకాపా పాలనలో భూబకాసురుల పాలైన స్థలాలు, పొలాలు బాధితులకు దక్కేలా చూడాలి.. కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నాం.. -
టమాట వింటోంది
[ 27-07-2024]
టమాట దిగుబడులు పెరగడంతో ధరలు తగ్గుముఖంపట్టాయి. మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో వారం రోజుల కిందట కిలో టమాట రూ.70 నుంచి 80 వరకు పలికింది. -
కృష్ణవేణీ... కదలిరావే అలివేణీ
[ 27-07-2024]
గతేడాది వర్షాభావంతో కేసీ కాలువ ఆయకట్టు పరిధిలో వరి సాగుకు నోచుకోలేదు. ఆరుతడి పంటలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
చొరబడి నిర్మాణం.. తడబడిన వ్యవహారం
[ 27-07-2024]
రాష్ట్రంలోని పాత 13 జిల్లాల పరిధిలో జగన్ ప్రభుత్వం విచక్షణారహితంగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రాంగణాల్లో చేపట్టిన గ్రామ సచివాలయ భవనం -
జిల్లాలో బీటెక్ రవిపైనే అత్యధిక కేసులు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి. అప్పటి పాలకుడి ధోరణిని జనం గమనిస్తూనే ఉన్నారు. -
బినామీల గుండెల్లో సునామీ!
[ 27-07-2024]
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దహనం కేసులో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. -
జగన్ కేసులు పెట్టారు... జనం గద్దె దింపారు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?