logo

కమనీయం... నారాపుర వెంకన్న కల్యాణం

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ నారాపుర వెంకటేశ్వరస్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య భక్తుల సమక్షంలో ఘనంగా కల్యాణోత్సవ ఘట్టం జరిగింది.

Published : 27 May 2024 04:03 IST

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ నారాపుర వెంకటేశ్వరస్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య భక్తుల సమక్షంలో ఘనంగా కల్యాణోత్సవ ఘట్టం జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన నారాపుర వెంకటేశ్వరుడి కల్యాణం చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని