kadapa: అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు
సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడి దృష్ట్యా ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని బద్వేలు నోడల్ డీఎస్పీ రవికుమార్ తెలిపారు.
కలసపాడు: సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడి దృష్ట్యా ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని బద్వేలు నోడల్ డీఎస్పీ రవికుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం పోరుమామిళ్ల సీఐ చిరంజీవి, కలసపాడు ఎస్సై నాగమురళి హెచ్చరించారు. శనివారం కలసపాడు పోలీస్ స్టేషన్ ఆవరణలో మండల పరిధిలోని వివిధ పంచాయతీలకు చెందిన గ్రామాల్లోని అన్ని పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల కోడ్ పాటిస్తూ ప్రజలు, రాజకీయ నాయకులు శాంతికి సహకరించాలన్నారు. ఓట్ల లెక్కింపు రోజు, తర్వాత 144 సీఆర్పీసీ, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుందన్నారు. ఎక్కడ కూడా గుంపులుగా ఉండడం, ఫైర్ క్రాకర్స్ పేల్చడం లాంటి చర్యలకు పాల్పడకూడదని తెలిపారు. ఫలితాల అనంతరం గ్రామాల్లో ఎటువంటి అల్లర్లు, గొడవలు, రెచ్చగొట్టే విధంగా మాట్లాడి ఘర్షణలు సృష్టిస్తే నాన్ బెయిలబుల్ కేసునమోదు చేసి, రౌడీషీట్లు ఓపెన్ చేస్తామని హెచ్చరించారు.
Ap news, telugu News, Politics
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయిదేళ్లూ జనం కన్నీళ్లు.. తుడవాలి చంద్రన్న వేళ్లు..!
[ 17-06-2024]
గత అయిదేళ్ల వైకాపా ప్రభుత్వంలో అరాచక పాలన సాగింది. రాబందుల రాజ్యంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఫలితంగా తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పంకా రెక్కలను విరిచేశారు. -
బక్రీద్ ప్రార్థనలకు ఏర్పాట్లు
[ 17-06-2024]
త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పర్వదినం సందర్భంగా కడప బిల్టప్ సమీపంలోని ఈద్గా మైదానం ముస్తాబైంది. -
డీఎస్సీకి ముందు టెట్ నిర్వహించాలి
[ 17-06-2024]
మెగా డీఎస్సీ కంటే ముందు టెట్ నిర్వహించాలని ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు ప్రభుత్వాన్ని కోరారు. -
రాజముద్రతో అంగన్వాడీ పోషకాహార కిట్లు
[ 17-06-2024]
వైకాపా ప్రభుత్వం అంగన్వాడీ చిన్నారులకు సరఫరా చేసే పోషకాహారం వస్తువులపై అప్పటి సీఎం జగన్ ఫొటోలు ఉండేవి. -
అంతా పంచేసుకున్నారు!
[ 17-06-2024]
ఒంటిమిట్ట మండలం పెన్నపేరూరు రెవెన్యూ గ్రామంలో సర్వే సంఖ్య 659లో 89.75 ఎకరాలు, సర్వే నంబరు 661లో 1,778.28 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. -
కొత్త మంత్రిపైనే ఆశలు
[ 17-06-2024]
జిల్లా ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో గత మూడేళ్ల నుంచి సిబ్బంది కొరత వేధిస్తోంది. వివిధ అవసరాల నిమిత్తం వచ్చిన ఇక్కడ వచ్చే ప్రజలు పనులు నత్తనడకన సాగుతుండడంతో ఇబ్బంది పడుతున్నారు. -
ఫిర్యాదుల స్వీకరణకు అందుబాటులోకి వెబ్సైట్
[ 17-06-2024]
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం వ్యవస్థల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ప్రజా సమస్యల ఫిర్యాదుల స్వీకరణకు చేపట్టిన కార్యక్రమాన్ని గతంలో స్పందనగా పిలిచేవారు. -
పాఠశాల విద్యను నిర్వీర్యం చేసే జీవో 117ను రద్దుకు డిమాండు
[ 17-06-2024]
పాఠశాల విద్యను నిర్వీర్యం చేసేందుకు గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబరు 117ను వెంటనే రద్దు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామ్సుందర్రెడ్డి అన్నారు. -
విద్యుత్తు సంస్థల్లో రాజకీయ జోక్యాన్ని నివారించాలి
[ 17-06-2024]
విద్యుత్తు సంస్థల్లో రాజకీయ జోక్యాన్ని నివారించాలని, ఆ సంస్థల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.సుదర్శన్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కామనూరు శ్రీనివాసులురెడ్డి డిమాండ్ చేశారు. -
ఉపకార వేతనం... భవితకు సోపానం
[ 17-06-2024]
తల్లిదండ్రులు పడుతున్న శ్రమను చూశారు. వారికి తమ చదువు భారం కాకూడదని భావించారు. కష్టపడి చదివి నేషనల్ మెరిట్ మీన్స్ స్కాలర్షిప్లో సత్తాచాటారు. -
తెదేపా ఫ్లెక్సీల ధ్వంసం
[ 17-06-2024]
మదనపల్లె, పెద్దమండ్యం మండలాల్లో తెదేపా నేతల పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఆదివారం గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
అన్న క్యాంటీన్ భవనాలకు మరమ్మతులు
[ 17-06-2024]
పేదల కడుపు నింపేందుకు గతంలో తెదేపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను వైకాపా అధికారంలోకి రాగానే కక్షపూరితంగా వ్యవహరించి మూసివేసింది. -
ఆర్జేడీ, డీఈవోల అవినీతి, అక్రమాలపై విచారణ జరపండి
[ 17-06-2024]
కడప ఆర్జేడీ రాఘవరెడ్డి, డీఈవో అనూరాధ అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి మంత్రి నారా లోకేశ్కు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అలాంటప్పుడు.. అక్కడ మ్యాచ్లు నిర్వహించొద్దు: సునీల్ గావస్కర్ ఆగ్రహం
-
నా భర్త ఫెయిల్యూర్ యాక్టర్ కాదు.. ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు అవుతుంది: వితిక
-
రుషికొండ ప్యాలెస్లో బయటికి రావాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయి: మంత్రి నారా లోకేశ్
-
దర్శన్పై హత్య కేసు.. కిచ్చా సుదీప్ ఏమన్నారంటే..?
-
సమయం వచ్చేసింది.. నా ప్రవేశం ప్రారంభమైంది.. శశికళ కీలక వ్యాఖ్యలు
-
రెండు గ్రూప్లుగా సూపర్-8.. ఆ టీమ్లు ఇవే