kadapa: అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు
సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడి దృష్ట్యా ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని బద్వేలు నోడల్ డీఎస్పీ రవికుమార్ తెలిపారు.
కలసపాడు: సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడి దృష్ట్యా ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని బద్వేలు నోడల్ డీఎస్పీ రవికుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం పోరుమామిళ్ల సీఐ చిరంజీవి, కలసపాడు ఎస్సై నాగమురళి హెచ్చరించారు. శనివారం కలసపాడు పోలీస్ స్టేషన్ ఆవరణలో మండల పరిధిలోని వివిధ పంచాయతీలకు చెందిన గ్రామాల్లోని అన్ని పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల కోడ్ పాటిస్తూ ప్రజలు, రాజకీయ నాయకులు శాంతికి సహకరించాలన్నారు. ఓట్ల లెక్కింపు రోజు, తర్వాత 144 సీఆర్పీసీ, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుందన్నారు. ఎక్కడ కూడా గుంపులుగా ఉండడం, ఫైర్ క్రాకర్స్ పేల్చడం లాంటి చర్యలకు పాల్పడకూడదని తెలిపారు. ఫలితాల అనంతరం గ్రామాల్లో ఎటువంటి అల్లర్లు, గొడవలు, రెచ్చగొట్టే విధంగా మాట్లాడి ఘర్షణలు సృష్టిస్తే నాన్ బెయిలబుల్ కేసునమోదు చేసి, రౌడీషీట్లు ఓపెన్ చేస్తామని హెచ్చరించారు.
Ap news, telugu News, Politics
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేత... కుటుంబ స‘మేత’!
[ 26-07-2024]
సారూ... వారు నేతలు కాదు మేతలు... సకుటుంబ సపరివార సమేతంగా, నాయకులు, కార్యకర్తలు అధికారమే అండగా తమ భూములను కబ్జా చేశారని, బెదిరింపులు, దాడులు, అక్రమ కేసులు ఇలా ఒకటేమిటి దండోపాయాలెన్నో తమపై ప్రయోగించారని బాధితులు గగ్గోలు పెట్టారు. -
రెవెన్యూ చట్టాలు తెలుసా?
[ 26-07-2024]
ఇనాం భూములే కాదు.. సర్వీసు ఇనాం భూములంటాయని తెలియదా? ఇష్టారాజ్యంగా 22(ఏ)లను తొలగించేస్తారా? వీటికి నిబంధనలున్నాయనని తెలియదా? -
జగన్ ‘పైసా’చికం... ప్రాజెక్టులకు శాపం
[ 26-07-2024]
గత వైకాపా ప్రభుత్వం అసమర్థత వల్ల ఉమ్మడి కడప జిల్లాలోని ఏ ప్రాజెక్టుకూ నిధులివ్వకపోవడంతో సాగునీటి పనులు ఎక్కడికక్కడే అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. -
అనలైజర్ మూలకు... రోగులు ప్రైవేటుకు
[ 26-07-2024]
సర్వజన ఆసుపత్రిలోని బయోకెమిస్ట్రీ విభాగంలో ఏడాది కాలంగా అనలైజర్ యంత్రం పని చేయకపోవడంతో మధుమేహ పరీక్షలు నిర్వహించడం లేదు. -
సీట్లు 35... ప్రయాణికులు 120
[ 26-07-2024]
కళాశాల, పాఠశాలల విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక బడి బస్సు నడపాలని విద్యార్థులు రామన్నూతలపల్లె వద్ద ఆర్టీసీ బస్సును ఆపి గురువారం ఆందోళన చేపట్టారు. -
యువత నిర్వీర్యం... జగన్దే ఆ పాపం
[ 26-07-2024]
విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాల నిర్వహణ లోపభూయిష్టంగా తయారైంది. అద్దె గదులు, సిబ్బంది కొరత కారణంగా విజ్ఞాన భాండాగారాల నిర్వహణ కష్టమౌతోంది. -
వివస్త్రను చేసి... చెట్టుకు కట్టేసి
[ 26-07-2024]
మానవత్వం మంటగలిసేలా ఓ మహిళను నడి ఊరిలో చెట్టుకు కట్టేసి దాడికి పాల్పడ్డారు. -
జలాశయం గేటు... వరదొస్తే చేటు
[ 26-07-2024]
బాహుదా జలాశయం కుడికాలువ తూము గేటు మరమ్మతులకు గురైంది. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులతో అధికారులు మమ అనిపిస్తున్నారు. -
ఈసారి కచ్చితంగా కనిపెట్టాలని!
[ 26-07-2024]
ప్రపంచంలో అరుదైన పక్షిగా గుర్తింపు పొందిన కలివికోడి ఆచూకీ కోసం సర్వే పునఃప్రారంభమైంది. -
ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించండి: ఎస్పీ
[ 26-07-2024]
జిల్లా పోలీసు అధికారి హర్షవర్ధన్రాజు గురువారం నగరంలోని రిమ్స్, చిన్నచౌకు ఠాణాలతో పాటు చింతకొమ్మదిన్నె, ఒంటిమిట్ట స్టేషన్లను తనిఖీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
-
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
-
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
-
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
-
విజయ్ సేతుపతి మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!