రాజపాళెంలో పోలీసుల కవాతు
మండలంలోని రాజపాళెంలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు ఆదివారం కలసపాడు, కాశినాయన ఎస్సైలు నాగమురళి, అమర్నాధరెడ్డి పోలీస్ బలగాలు కవాతు, గ్రామసభ ఏర్పాటు చేశారు.
కలసపాడు: మండలంలోని రాజపాళెంలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు ఆదివారం కలసపాడు, కాశినాయన ఎస్సైలు నాగమురళి, అమర్నాధరెడ్డి పోలీస్ బలగాలు కవాతు, గ్రామసభ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కౌంటింగ్ రోజు, కౌంటింగ్ తరువాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకూడదన్నారు. గ్రామంలో గడ్డివాములు, గృహాలు, పలుచోట్ల సోదాలు చేశారు. అనుమతి లేకుండా అక్రమ మద్యం, మందు గుండు సామగ్రి వంటివి దగ్గర ఉంచుకున్నా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యల జోలికి వెళ్లిన సమస్యలు సృష్టించినా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీషీట్ తెరుస్తామని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భక్తిశ్రద్ధలతో బక్రీద్
[ 17-06-2024]
మండలంలో బక్రీద్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. -
అయిదేళ్లూ జనం కన్నీళ్లు.. తుడవాలి చంద్రన్న వేళ్లు..!
[ 17-06-2024]
గత అయిదేళ్ల వైకాపా ప్రభుత్వంలో అరాచక పాలన సాగింది. రాబందుల రాజ్యంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఫలితంగా తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పంకా రెక్కలను విరిచేశారు. -
బక్రీద్ ప్రార్థనలకు ఏర్పాట్లు
[ 17-06-2024]
త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పర్వదినం సందర్భంగా కడప బిల్టప్ సమీపంలోని ఈద్గా మైదానం ముస్తాబైంది. -
డీఎస్సీకి ముందు టెట్ నిర్వహించాలి
[ 17-06-2024]
మెగా డీఎస్సీ కంటే ముందు టెట్ నిర్వహించాలని ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు ప్రభుత్వాన్ని కోరారు. -
రాజముద్రతో అంగన్వాడీ పోషకాహార కిట్లు
[ 17-06-2024]
వైకాపా ప్రభుత్వం అంగన్వాడీ చిన్నారులకు సరఫరా చేసే పోషకాహారం వస్తువులపై అప్పటి సీఎం జగన్ ఫొటోలు ఉండేవి. -
అంతా పంచేసుకున్నారు!
[ 17-06-2024]
ఒంటిమిట్ట మండలం పెన్నపేరూరు రెవెన్యూ గ్రామంలో సర్వే సంఖ్య 659లో 89.75 ఎకరాలు, సర్వే నంబరు 661లో 1,778.28 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. -
కొత్త మంత్రిపైనే ఆశలు
[ 17-06-2024]
జిల్లా ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో గత మూడేళ్ల నుంచి సిబ్బంది కొరత వేధిస్తోంది. వివిధ అవసరాల నిమిత్తం వచ్చిన ఇక్కడ వచ్చే ప్రజలు పనులు నత్తనడకన సాగుతుండడంతో ఇబ్బంది పడుతున్నారు. -
ఫిర్యాదుల స్వీకరణకు అందుబాటులోకి వెబ్సైట్
[ 17-06-2024]
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం వ్యవస్థల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ప్రజా సమస్యల ఫిర్యాదుల స్వీకరణకు చేపట్టిన కార్యక్రమాన్ని గతంలో స్పందనగా పిలిచేవారు. -
పాఠశాల విద్యను నిర్వీర్యం చేసే జీవో 117ను రద్దుకు డిమాండు
[ 17-06-2024]
పాఠశాల విద్యను నిర్వీర్యం చేసేందుకు గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబరు 117ను వెంటనే రద్దు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామ్సుందర్రెడ్డి అన్నారు. -
విద్యుత్తు సంస్థల్లో రాజకీయ జోక్యాన్ని నివారించాలి
[ 17-06-2024]
విద్యుత్తు సంస్థల్లో రాజకీయ జోక్యాన్ని నివారించాలని, ఆ సంస్థల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.సుదర్శన్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కామనూరు శ్రీనివాసులురెడ్డి డిమాండ్ చేశారు. -
ఉపకార వేతనం... భవితకు సోపానం
[ 17-06-2024]
తల్లిదండ్రులు పడుతున్న శ్రమను చూశారు. వారికి తమ చదువు భారం కాకూడదని భావించారు. కష్టపడి చదివి నేషనల్ మెరిట్ మీన్స్ స్కాలర్షిప్లో సత్తాచాటారు. -
తెదేపా ఫ్లెక్సీల ధ్వంసం
[ 17-06-2024]
మదనపల్లె, పెద్దమండ్యం మండలాల్లో తెదేపా నేతల పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఆదివారం గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
అన్న క్యాంటీన్ భవనాలకు మరమ్మతులు
[ 17-06-2024]
పేదల కడుపు నింపేందుకు గతంలో తెదేపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను వైకాపా అధికారంలోకి రాగానే కక్షపూరితంగా వ్యవహరించి మూసివేసింది. -
ఆర్జేడీ, డీఈవోల అవినీతి, అక్రమాలపై విచారణ జరపండి
[ 17-06-2024]
కడప ఆర్జేడీ రాఘవరెడ్డి, డీఈవో అనూరాధ అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి మంత్రి నారా లోకేశ్కు ఫిర్యాదు చేశారు.