logo

kadapa: మానవత్వం చాటుకున్న యువకుడు

కామెర్ల వ్యాధితో బాధపడుతున్న పోరుమామిళ్ల మండలం నాగలకుంట్ల గ్రామానికకి చెందిన మ‌హిళ‌ ఎం. లక్ష్మీదేవికి రక్తం తక్కువై కడప రిమ్స్‌లో చికిత్స పొందుతుంది.

Updated : 26 May 2024 16:23 IST

క‌ల‌స‌పాడు: కామెర్ల వ్యాధితో బాధపడుతున్న పోరుమామిళ్ల మండలం నాగలకుంట్ల గ్రామానికకి చెందిన మ‌హిళ‌ ఎం. లక్ష్మీదేవికి రక్తం తక్కువై కడప రిమ్స్‌లో చికిత్స పొందుతుంది. అత్యవస‌రంగా ర‌క్తం అవ‌స‌రం ఉండ‌టంతో ఆదివారం కలసపాడుకు చెందిన యువ‌కుడు కంటె పెద్దయ్య కడప రిమ్స్‌కు వెళ్ళి మ‌హిళ‌కు ర‌క్తదానం చేసి మానవత్వం చాటుకున్నాడు. పెద్దయ్యను ప‌లువురు అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని