పెద్దదర్గాకు రేపు సీఎం జగన్ రాక
కడప నగరంలో నిర్వహిస్తున్న పెద్దదర్గా ఉరుసు ఉత్సవాల్లో గురువారం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు.
కడప పెద్దదర్గాలో పరిశీలిస్తున్న కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్
కడప చిన్నచౌకు, న్యూస్టుడే: కడప నగరంలో నిర్వహిస్తున్న పెద్దదర్గా ఉరుసు ఉత్సవాల్లో గురువారం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పెద్దదర్గాను మంగళవారం కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పరిశీలించారు. సీఎం పర్యటనకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. భద్రత కట్టుదిట్టం చేయాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీరి వెంట ఏఆర్ అదనపు ఎస్పీ కృష్ణారావు, కడప డీఎస్పీ షరీఫ్, ఎస్బీ సీఐ వెంకటకుమార్ తదితరులున్నారు.
అలరించిన ముషాయిరా : పెద్దదర్గా ఉరుసు ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేని ఆధ్వర్యంలో నిర్వహించిన ముషాయిరా అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యఅతిథిగా ఉప ముఖ్యమంత్రి అంజాద్బాషా హాజరయ్యారు. సాయంత్రం 5 గంటలకు పీఠాధిపతి ఆధ్వర్యంలో మహానైవేద్యం కార్యక్రమం నిర్వహించారు. ప్రార్థన అనంతరం భక్తులకు పాసయాన్ని అందించారు. రాత్రి 7 గంటలకు మలంగ్షాను పీరి స్థానం నుంచి విముక్తి కలిగించారు. పకీర్ల విన్యాసాలు అలరించాయి. ముషాయిరాలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కవులు తమ పాటలు, కవిత్వాలతో ముస్లిం సోదరులను మంత్రముగ్ధులను చేశారు. భారీగా భక్తులు తరలివచ్చారు.
ముషాయిరాలో పాల్గొన్న పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేనీ, ఉపముఖ్యమంత్రి అంజాద్బాషాముస్లిం మత పెద్దలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేతలే భూబకాసురులు
[ 27-07-2024]
‘వైకాపా పాలనలో భూబకాసురుల పాలైన స్థలాలు, పొలాలు బాధితులకు దక్కేలా చూడాలి.. కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నాం.. -
టమాట వింటోంది
[ 27-07-2024]
టమాట దిగుబడులు పెరగడంతో ధరలు తగ్గుముఖంపట్టాయి. మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో వారం రోజుల కిందట కిలో టమాట రూ.70 నుంచి 80 వరకు పలికింది. -
కృష్ణవేణీ... కదలిరావే అలివేణీ
[ 27-07-2024]
గతేడాది వర్షాభావంతో కేసీ కాలువ ఆయకట్టు పరిధిలో వరి సాగుకు నోచుకోలేదు. ఆరుతడి పంటలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
చొరబడి నిర్మాణం.. తడబడిన వ్యవహారం
[ 27-07-2024]
రాష్ట్రంలోని పాత 13 జిల్లాల పరిధిలో జగన్ ప్రభుత్వం విచక్షణారహితంగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రాంగణాల్లో చేపట్టిన గ్రామ సచివాలయ భవనం -
జిల్లాలో బీటెక్ రవిపైనే అత్యధిక కేసులు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి. అప్పటి పాలకుడి ధోరణిని జనం గమనిస్తూనే ఉన్నారు. -
బినామీల గుండెల్లో సునామీ!
[ 27-07-2024]
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దహనం కేసులో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. -
జగన్ కేసులు పెట్టారు... జనం గద్దె దింపారు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్