పల్లె వంక చూడని ఆర్టీసీ బస్సు
ప్రతి మారుమూల గ్రామానికి బస్సులు నడపాలనేది ఆర్టీసీ ప్రధాన ఉద్దేశం కాగా, ప్రస్తుతం అమలు కావడం లేదు.
చిన్నచౌకు (కడప), న్యూస్టుడే: ప్రతి మారుమూల గ్రామానికి బస్సులు నడపాలనేది ఆర్టీసీ ప్రధాన ఉద్దేశం కాగా, ప్రస్తుతం అమలు కావడం లేదు. అధికారులు మాత్రం ప్రైవేటు వాహనాల సంఖ్య పెరగడంతో గ్రామీణ ప్రాంతాలకు బస్సులను ఆపేశామని చెబుతున్నారు. నష్టాలొస్తున్నాయని సాకు చూపించి ఇప్పటికీ కొన్ని ఊళ్లకు సర్వీసులు నడపడంలేదు. జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల మైదుకూరు, బద్వేలు డిపోల్లో మొత్తం 598 బస్సులున్నాయి. ప్రతిరోజూ 2.28 లక్షల కిలోమీటర్లు తిరుగుతుండగా, 1.47 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. రోజుకు రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు ఆదాయం వస్తోంది. జిల్లా వ్యాప్తంగా 972 గ్రామాలుండగా, 170 ఊళ్లకు బస్సులు వెళ్లడం లేదు. కడప నుంచి కొండపేటకు ఇప్పటికీ బస్సులు లేవు. గతంలో చెన్నూరు ఊళ్లోకి వెళ్లేది. ఇప్పుడు అది కూడా రద్దు చేశారు. సిద్దవటం నుంచి పలు గ్రామాలకు కూడా సర్వీసుల్లేవు. కొన్ని మార్గాలు సరిగా లేకపోవడంతో రద్దు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల నిష్పత్తి శాతం తక్కువగా ఉందని మరికొన్ని గ్రామాలకు తిప్పడం లేదు. ఈవిషయమై ఆర్.ఎం.గోపాల్రెడ్డి మాట్లాడుతూ రోడ్డు సౌకర్యం బాగుండి ప్రజలు ఆదరిస్తే సర్వీసుల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
[ 27-07-2024]
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూశాఖ దస్త్రాల దహనం కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. -
కాలిబాటతో దోమపోటు నివారణ
[ 27-07-2024]
వరిలో కాలిబాటలతో దోమపోటు నివారించవచ్చని వీఏఏ గురులక్ష్మి తెలిపారు. -
కలసపాడులో చండీ హోమం
[ 27-07-2024]
మండల కేంద్రంలోని శ్రీ అంకాలమ్మ తిరుణాల సందర్భంగా శనివారం చండీ హోమం నిర్వహించారు. -
వైకాపా నేతలే భూబకాసురులు
[ 27-07-2024]
‘వైకాపా పాలనలో భూబకాసురుల పాలైన స్థలాలు, పొలాలు బాధితులకు దక్కేలా చూడాలి.. కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నాం.. -
టమాట వింటోంది
[ 27-07-2024]
టమాట దిగుబడులు పెరగడంతో ధరలు తగ్గుముఖంపట్టాయి. మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో వారం రోజుల కిందట కిలో టమాట రూ.70 నుంచి 80 వరకు పలికింది. -
కృష్ణవేణీ... కదలిరావే అలివేణీ
[ 27-07-2024]
గతేడాది వర్షాభావంతో కేసీ కాలువ ఆయకట్టు పరిధిలో వరి సాగుకు నోచుకోలేదు. ఆరుతడి పంటలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
చొరబడి నిర్మాణం.. తడబడిన వ్యవహారం
[ 27-07-2024]
రాష్ట్రంలోని పాత 13 జిల్లాల పరిధిలో జగన్ ప్రభుత్వం విచక్షణారహితంగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రాంగణాల్లో చేపట్టిన గ్రామ సచివాలయ భవనం -
జిల్లాలో బీటెక్ రవిపైనే అత్యధిక కేసులు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి. అప్పటి పాలకుడి ధోరణిని జనం గమనిస్తూనే ఉన్నారు. -
బినామీల గుండెల్లో సునామీ!
[ 27-07-2024]
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దహనం కేసులో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. -
జగన్ కేసులు పెట్టారు... జనం గద్దె దింపారు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత