logo

warangal: నర్సంపేటలో రైతుల ధర్నా

Eenadu icon
By Telangana Dist. Team Published : 12 Nov 2024 14:13 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

నర్సంపేట: రైతులు పండించిన సన్న ధాన్యం, పత్తిని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో పలువురు రైతులు నర్సంపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఎదుట ధర్నా జరిపి ఆర్డీఓ ఉమారాణికి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి ఈర్ల పైడి తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని