2019 ఎన్నికల్లో ఎవరికెన్ని సీట్లు వచ్చాయంటే?
దేశవ్యాప్తంగా 543 లోక్సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏడు దశల్లో పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. 2019లో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో ఏ పార్టీకెన్ని సీట్లు వచ్చాయో ఇప్పుడు చూద్దాం..
2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
ఆంధ్రప్రదేశ్ (175) వైకాపా - 151 తెదేపా - 23 జనసేన - 1 |
ఒడిశా (146) బిజూ జనతాదళ్ - 112 భాజపా - 23 కాంగ్రెస్ - 9 |
అరుణాచల్ ప్రదేశ్ (60) |
సిక్కిం (32) |
2019 లోక్సభ ఎన్నికల ఫలితాలు
1. ఆంధ్రప్రదేశ్ (25) వైకాపా- 22 తెదేపా -3 ఇతరులు-0 |
2. తెలంగాణ (17) భారాస - 9 భాజపా - 4 కాంగ్రెస్ - 3 మజ్లిస్ -1 |
3.అరుణాచల్ ప్రదేశ్ (2) భాజపా - 2 కాంగ్రెస్ -0 ఇతరులు -0 |
4. అస్సాం (14) భాజపా - 9 కాంగ్రెస్ -3 ఏయూడీఎఫ్- 1 ఇతరులు -1 |
5.బిహార్ (40) భాజపా - 17 జేడీయూ - 16 లోక్జనశక్తి పార్టీ- 6 కాంగ్రెస్ -1 ఆర్జేడీ - 0 ఇతరులు -0 |
6.చండీగడ్ (1) భాజపా -1 కాంగ్రెస్ -0 ఇతరులు -0 |
7. ఛత్తీస్గఢ్ (11) భాజపా -9 కాంగ్రెస్ -2 ఇతరులు -0 |
8. దాద్రానగర్ హవేలీ (1) భాజపా -0 కాంగ్రెస్ -0 ఇతరులు -1 |
9. దమన్ దీవ్ (1) భాజపా -1 కాంగ్రెస్ -0 ఇతరులు -0 |
10. దిల్లీ (7) భాజపా -7 ఆప్ - 0 కాంగ్రెస్ -0 ఇతరులు -0 |
11. గోవా (2) భాజపా -1 కాంగ్రెస్ -1 ఆప్ - 0 ఇతరులు -0 |
12. గుజరాత్ (26) భాజపా - 26 కాంగ్రెస్ -0 ఇతరులు -0 |
13. హరియాణా (10) భాజపా - 10 కాంగ్రెస్ - 0 ఇతరులు - 0 |
14. హిమాచల్ ప్రదేశ్ (4) భాజపా - 4 కాంగ్రెస్ - 0 ఇతరులు - 0 |
15. జమ్మూకశ్మీర్ (6) భాజపా - 3 జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్- 3 కాంగ్రెస్ - 0 ఇతరులు - 0 |
16. ఝార్ఖండ్ (14) భాజపా - 11 కాంగ్రెస్ - 1 జేఎంఎం -1 ఇతరులు - 1 |
17. కర్ణాటక (28) భాజపా - 25 కాంగ్రెస్ - 1 జేడీఎస్ -1 ఇతరులు - 1 |
18. కేరళ (20) కాంగ్రెస్ -15 సీపీఎం - 1 భాజపా -0 ఇతరులు - 4 |
19. లక్షద్వీప్ (1) ఎన్సీపీ - 1 భాజపా - 0 కాంగ్రెస్ - 0 |
20. మహారాష్ట్ర (48) భాజపా - 23 శివసేన - 18 ఎన్సీపీ - 4 కాంగ్రెస్ - 1 ఇతరులు -2 |
21. మధ్యప్రదేశ్ - (29) భాజపా - 28 కాంగ్రెస్ -1 బీఎస్పీ - 1 |
22.మణిపుర్ (2) భాజపా -1 కాంగ్రెస్ - 0 సీపీఐ - 0 ఇతరులు - 1 |
23. మేఘాలయ (2) కాంగ్రెస్ -1 భాజపా - 0 నేషనల్ పీపుల్స్ పార్టీ - 1 |
24. మిజోరం (1) భాజపా - 0 కాంగ్రెస్ - 0 ఇతరులు - 1 |
25.నాగాలాండ్ (1) నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ -1 భాజపా -0 కాంగ్రెస్ - 0 |
26. ఒడిశా (21) బిజూ జనతా దళ్ - 12 భాజపా - 8 కాంగ్రెస్ - 1 ఇతరులు - 0 |
27. పుదుచ్చేరి (1) కాంగ్రెస్ -1 ఇతరులు- 0 |
28. పంజాబ్ (13) కాంగ్రెస్ - 8 భాజపా - 2 శిరోమణి అకాలీదళ్ -2 ఆప్ -1 ఇతరులు - 0 |
29. రాజస్థాన్ (25) భాజపా - 24 కాంగ్రెస్ -0 బీఎస్పీ -0 ఇతరులు - 0 |
30. సిక్కిం (1) సిక్కిం క్రాంతి మోర్చా - 1 భాజపా - 0 కాంగ్రెస్ -0 ఇతరులు - 0 |
31.త్రిపుర (2) భాజపా- 2 కాంగ్రెస్ - 0 సీపీఎం -0 ఇతరులు - 0 |
32.తమిళనాడు (39) డీఎంకే - 24 కాంగ్రెస్ - 8 సీపీఐ -2 సీపీఎం - 2 వీసీకే -1 ఐయూఎంఎల్ -1 అన్నాడీఎంకే - 1 |
33. ఉత్తర్ప్రదేశ్ (80) భాజపా - 62 బీఎస్సీ - 10 ఎస్పీ - 5 కాంగ్రెస్ - 1 ఇతరులు - 2 |
34. ఉత్తరాఖండ్ (5) భాజపా - 5 కాంగ్రెస్ - 0 ఎస్పీ - 0 ఇతరులు - 0 |
35. పశ్చిమ బెంగాల్ (42) తృణమూల్ కాంగ్రెస్ - 22 భాజపా - 18 కాంగ్రెస్ - 2 సీపీఎం - 0 ఇతరులు - 0 |
36. అండమాన్ నికోబార్ దీవులు (1) భాజపా - 0 కాంగ్రెస్ - 1 ఇతరులు - 0 |
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితాబ్ తర్వాత అంతటి గౌరవం దక్కింది నాకే : కంగనా
సినీ పరిశ్రమలో తాను అమితాబ్ బచ్చన్తో సమానమైన గౌరవాన్ని పొందానని కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. -
33 ఏళ్లుగా రాజకీయ వైరం.. అక్కడ ఆ రెండు కుటుంబాల మధ్యే పోటీ!
కర్ణాటకలో శివమొగ్గ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మూడు దశాబ్దాలుగా ప్రధానంగా రెండు కుటుంబాల మధ్యే ఇక్కడ పోటీ నెలకొంది. -
రాజకీయ క్రీడాకలాపం!
మన దేశంలో రాజకీయాలకు, క్రీడలకు అవినాభావ సంబంధం ఉంది. ఎందరో క్రీడాకారులు రాజకీయాల్లోకి వచ్చి రాణించిన సందర్భాలున్నాయి. -
గుజరాత్లో ‘గాంధీ’ వ్యూహం..!
రాజకీయాల్లో నెగ్గడానికి ఒక్కో రాజకీయ నేత ఒక్కో వ్యూహం అనుసరిస్తారు. గుజరాత్లో నవ్సారీ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కూడా తాను నెగ్గడానికి ఓ ప్రణాళిక తయారు చేసుకున్నారు. -
ముస్లింలకు ఒక్క సీటూ ఇవ్వని కాంగ్రెస్
గుజరాత్ లోక్సభ ఎన్నికల్లో 35 మంది ముస్లిం అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో ఒక్కరూ ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం లేదు. -
కాంగ్రెస్ మీడియా సమన్వయకర్త రాధికా ఖేడా రాజీనామా
కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి ఆ పార్టీ మీడియా విభాగం జాతీయ సమన్వయకర్త రాధికా ఖేడా రాజీనామా చేశారు. అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించినందుకు పార్టీ నేతల నుంచి తాను వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లు ఆమె ఆరోపించారు. -
తెల్ల టీషర్టే ఎందుకు ధరిస్తానంటే?
రాజకీయ ప్రత్యర్థుల పరస్పర విమర్శలు, ఆరోపణలతో సార్వత్రిక ఎన్నికల ప్రచారం గరంగరంగా మారిన వేళ.. ఆ వేడి నుంచి ఉపశమనం కలిగించటానికా అన్నట్లు కాంగ్రెస్ పార్టీ..రెండు నిమిషాలకు మించిన నిడివి గల ఓ వీడియోను విడుదల చేసింది. -
మూడోదశ ప్రచారానికి తెర
సార్వత్రిక ఎన్నికల సమరంలో మూడోదశ కింద 12 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో 94 స్థానాలకు మంగళవారం జరగబోయే పోలింగుకు సంబంధించి ప్రచార పర్వానికి ఆదివారం సాయంత్రం తెరపడింది. -
మతపరమైన రిజర్వేషన్లతో మరోమారు దేశ విభజన ముప్పు
‘‘కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల యోజన.. ఇలా ఏ పథకమైనా వివక్ష లేకుండా అందరికీ అందుతున్న విషయాన్ని ముస్లిం సోదర సోదరీమణులు గమనిస్తున్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
గిరిజనులు, దళితులు, వెనుకబడిన వర్గాలవారి నుంచి రిజర్వేషన్లను లాక్కొని.. బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా ముస్లింలకు వాటిని ఇవ్వడమే కాంగ్రెస్ ఎజెండా. -
కేజ్రీవాల్ గొంతు నొక్కేయడానికే అరెస్టు
ఎన్నికలకు ముందు గొంతు నొక్కేయాలన్న ఉద్దేశంతోనే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేశారని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ఆరోపించారు. -
సొంత పార్టీ నేతపై ‘విమర్శ’
హిమాచల్ప్రదేశ్లోని మండీ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎన్నికల ప్రచారంలో కాస్త గందరగోళానికి గురయ్యారు. -
సందేశ్ఖాలీ కుట్ర బయటపడింది: మమత
పశ్చిమబెంగాల్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే సందేశ్ఖాలీ ఘటనలపై భాజపా అసత్య ప్రచారం చేసిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. -
కంగారులో కంగనా.. సొంత పార్టీ నేతపైనే విమర్శలు
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భాజపా అభ్యర్థి కంగనా రనౌత్ కాస్త గందరగోళానికి గురయ్యారు. తేజస్వీ యాదవ్పై విమర్శలు గుప్పించే ప్రయత్నంలో తమ పార్టీ నేత తేజస్వీ సూర్యపై ఆరోపణలు చేశారు. -
దిల్లీ ప్రజలు భాజపాకు ఓటుతో సమాధానం చెప్తారు: ఆప్
తమ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు మద్దతుగా ఆప్ దిల్లీలో వాకథాన్ నిర్వహించింది. కార్యక్రమంలో పాల్గొన్న ఆప్ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. -
గాంధీ కుటుంబానికి నేనేం సేవకుడిని కాదు: అమేఠీ కాంగ్రెస్ అభ్యర్థి
తనను గాంధీ కుటుంబానికి ప్యూన్గా అభివర్ణించిన భాజపాపై కాంగ్రెస్ అమేఠీ అభ్యర్థి కేఎల్ శర్మ స్పందించారు. -
నాలుగో విడత బరిలో 476 మంది కోటీశ్వరులే.. టాప్-3 ఎవరంటే?
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో సార్వత్రిక ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బరిలో నిలిచిన అభ్యర్థుల ఆస్తులు, కేసులు, ఇతర వివరాలను ఏడీఆర్ సంస్థ వెల్లడించింది. -
పీవోకేను బలవంతంగా స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదు: రాజ్నాథ్
Rajnath Singh: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భాజపా నేత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పీటీఐకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పీవోకే, రిజర్వేషన్లు, రాజ్యాంగంలో మార్పుల వంటి పలు అంశాలపై స్పందించారు. -
ఆ రాష్ట్రంలో లోక్సభ బరిలో 12 మంది ఎమ్మెల్యేలు.. గెలిస్తే మరోసారి ఎన్నికలు
పంజాబ్లో 12 మంది ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వీరిలో ఆప్ నుంచి 9 మంది ఉన్నారు. -
డబ్బుల్లేవ్... పోటీ చేయలేను
ఎన్నికల్లో పోటీకి సరిపడా డబ్బులు తన వద్ద లేవని..ఎన్నికల బరిలో ఉండలేనంటూ ఒడిశాలోని పూరీ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి సుచరిత మహంతి తన టికెట్ను తిరస్కరించారు. -
రాయ్బరేలీలో రాహుల్ ఓటమి ఖాయం: అమిత్ షా
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ రెండు స్థానాల నుంచి బరిలో దిగడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు.
తాజా వార్తలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
-
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు